Home » Author »chvmurthy
ప్రయాగ్ రాజ్: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో వసంత పంచమి సందర్భంగా ఆదివారం కోటి 50 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు హర్ హర�
ఢిల్లీ : ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నతీరుకు నిరసనగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ లోని ఏపీ భవన్ లో చేపట్టిన దీక్షకు పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. వైసీపీ నాయకులు ఇచ్చిన బిర్యానీలకు , డబ్బులకు ఆశపడి ఆదివారం గుంటూరులో జరి�
ఢిల్లీ ఏపీ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్నీ డిగ్రీ పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. వీటిని హాల్ టికెట్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎగ్జామ్స్ అప్పుడు టైం సేవ్ అవుతుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీ రిజిష్�
హైదరాబాద్ : నగరంలోని ఐటీ కారిడార్ హైటెక్ సిటీ వైపు కొద్దిరోజుల్లో మెట్రో రైల్ పరుగులు ప్రారంభం కానున్నాయి. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ ఎస్) అధికారులు ఫిబ్రవరి 17వ త�
నల్గోండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు , ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఢీ క
హైదరాబాద్ : పవిత్రబంధం టీవీ సీరియల్ నటి ఝూన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఝూన్సీని పెళ్లి చేసుకుంటానని చెప్పి సూర్య మోసం చేశాడని ఝూన్సీ తల్లి పోలీసులకు తెలిపింది. ఝూన్సీ తల్లి, సోదరుడు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధా�
జైపూర్ : రాజస్ధాన్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆదివారం దోలాపూర్ జిల్లాలో రోడ్లపైకి వచ్చిన ఆందోళన కారులు రెచ్చి పోయి ఆగ్రా-మొరేనా హైవేను దిగ్భందించారు. దీంతో పోలీసులు వారిని చెద�
ఆదిలాబాద్: విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి సంస్థ తమ ఆస్తులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. కోట్ల విలువ చేసే సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టీపట్టనట్లు వదిలేస్తోంది. నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయకు�
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భవిష్యత్ వ్యూహమేంటి..? రాబోయే ఎన్నికల్లో ఆమె ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు..? ఆమె కాంగ్రెస్లో ఉంటారా..? లేక వేరే పార్టీలోకి మారుతారా..? ఇదే విషయంపై ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఆసక్త�
కిషోర్ చంద్రదేవ్ .. సీనియర్ పార్లమెంటేరియన్. రాజకుటుంబానికి చెందిన కిషోర్ హస్తానికి హ్యాండ్ ఇచ్చేశారు. ఇక తెలుగుదేశంలో చేరడమే తరువాయి. మరి కిషోర్ చంద్రదేవ్ సైకిలెక్కితే.. టీడీపీకి వచ్చే లాభమేంటీ.. ఉత్తరాంధ్ర అరకు టీడీపీకి ఆయనే దిక్క
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�
హైదరాబాద్: సినీ ఇండ్రస్టీలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తూ, వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ కల్పించుకునే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాణంలో ఉన్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశిం�
చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు నిరసనలు తెలిపినా, మొత్తానికి ప్రశాంతంగా గుంటూరు పర్యటన ముగించుకుని తమిళనాడులోని తిరుప్పూర్ వెళ్ళారు. తిరుప్పూర్ లో కూడా మోడీ పర్యటనకు వ్య
హైదరాబాద్ : ప్రేమించిన యువకుడు తనను పట్టించుకోవట్లేదనే పగతో అతడి పై పగ తీర్చుకునేందుకు వాట్సప్ ను ఆయుధంగా ఉపయోగించిందో యువతి. ఇందుకోసం తన కొలీగ్ సహాయం తీసుకుంది. వీరిద్దరూ చేసిన పనికి ఏమీ సంబంధం లేని యువతి ఫోటోలు సోషల్ మీడియా లో చక్
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరగబోయే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు వెళతారు. మోడీ ప్రయాణించే గన్నవరం విమానాశ్రయం నుండి విజయ�
హైదరాబాద్ : ప్రేమోన్మాది భరత్ చేతిలో గాయపడి మలక్ పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్య పరిస్ధితిలో మెరుగుదల కనిపిస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిన్నటి తో పోల్చుకుంటే నేడు నిలకడగా ఉంది. వైద్యులు చేసిన 5 సర్జరీలత�
కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణా లో సామాజిక ఉద్యమకారుల కార్డును ప్రయోగించబోతోందా? గుజరాత్ తరహాలో సామాజిక కార్యకర్తలను ఎన్నికల బరిలో దించనుందా ? ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు క�
హైదరాబాద్ లో పేరున్న ఆస్పత్రికి. పేదల నుంచి పెద్ద మంత్రుల వరకు ఏ ట్రీట్ మెంట్ కోసం అయినా మొదట వచ్చేది నిమ్స్. ఓ పేషెంట్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం ఇప్పుడు సంచలనం అయ్యింది. మూడు నెలల క్రితం ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు.. కడుపులోనే కత్తెర వ�
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ రీడిజైన్ చేసిన కారు లోగోను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల 15 స్ధానాల్లో 15 వేల వరకు ఓట్లు నష