Home » Author »chvmurthy
ఆయనో ప్రజా ప్రతినిధి. పార్లమెంట్ సభ్యుడు. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ ప్రమాదం చూశాడు. ఓ మహిళ గాయపడిన విషయాన్ని గమనించారు. వెంటనే కారు దిగి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఎవరో కాదు.. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్. వివరాల్లో�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదోడి పెద్ద కల ఎట్టకేలకు నెరవేరింది. ఇంటికి పెద్ద కొడుకునవుతానన్న చంద్రబాబు, పేదోడికి ఇల్లు ఇవ్వడం ద్వారా ఇచ్చిన మాటనూ నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా లక్షలాది గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిన మ�
హైదరాబాద్: ఫిబ్రవరి 9వ తేదీ 2వ శనివారం అయినప్పటికీ ఉద్యోగులందరూ విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున జనవరి 1 వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున, దానికి బదులుగా ఇవాళ అందరూ ఆఫీసుల�
హైదరాబాద్ : మాల్దీవుల నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు భూమికి 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని , దీని ప్రభావంతో తేమ గాలులు వీస్తున్నందున తెలంగాణాలో శనివారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ
హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్�
హైదరాబాద్ : తెలంగాణా బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2019 ఫిబ్రవరి 25 నుంచి 4 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆర్ధిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆదివారం కనుక కేబినెట్ విస్తరణ జరిగి
హైదరాబాద్: తెలంగాణాలో క్యాబినెట్ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల్లోపు ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ధీమా నేతల్లో వ్యక్తం అవుతున్నా…..ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ అన్నదానిపై చర్చ జరు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి వయాడక్ట్ అనే తారక మంత్రాన్ని ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆలోచనలే మన పెట్టుబడి అని .. వాటి ద్వారానే సంపద సృష్టికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర&n
అమరావతి: ఏపీ లోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.&n
అమరావతి: దాదాపు వారం రోజులపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సమావేశం చివరిలో ఉద్వేగభరితంగా ముగిసింది. సభ్యులంతా చప్పట్లు కొట్టి చంద్రబాబును అభినందనల్లో ముం
విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ హైదరాబ
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ, విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టే ధర్మపోరాట దీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల�
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో దర్యాప్తు మొదలైందని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న పోలీసు అధికారులను కూడా విచా�
గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�
హైదరాబాద్ : రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీల అధికారాలను బదలాయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పల్లె సీమలు ప్రగతిపథంలో పయనించే విధంగా చూడాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన �
విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరంలో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీగా పోరు కొనసాగుతోంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ మైలవరం ఇంచార్జి కృష్ణప్ర�
హైదరాబాద్ : ప్రముఖ టీవీ నటీ ఝాన్సీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఝాన్సీ ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం న�
విజయవాడ: విజయవాడ వైసీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ పరిస్ధితిపై అధినేత జగన్ దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన జిల్లా పార్టీ సీనియర్ నేతల సమావేశంలో విజయవాడ లోని 3 నియోజక వర్గాలపై సమీక్షించారు. నగరంలో ఉన్న మూడు నియోజకర్గాలను తమ ఖాతాలో వే
తిరుపతి : కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు. రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎ
తిరుపతి : రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న వృధ్దాప్య ఫించన్ ను రూ. 3 వేలకు పెంచుతానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవని ఒంటరి గానే పోటీ కి వెళతామని రేణిగుంట లోని యోగానంద ఇ�