Home » Author »chvmurthy
రాజమహేంద్రవరం: అరణ్యాలకు ఎంతో దూరంలో ఉండే తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఓచిరుతపులి సంచారం స్ధానికులను భయభ్రాంతులకు గురి చేసింది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో పంట పొలాల్లో సోమవారం నాడు చిరుతపులి �
విశాఖపట్నం: ఆ యువతి బాక్సింగ్ రింగ్ లోకి వెళ్ళింది అంటే పతకం గ్యారెంటీ.. చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ప్రోత్సహిస్తే దేశానికే వన్నె తేగలదు. అయినా ప్రోత్సాహం కరువయ్యింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఎంచుకున్న ర�
నెల్లూరు: నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో దారుణం జరిగింది. ఓయువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. రాత్రి రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫాంపై వేచి ఉన్న ప్రేమజంటను బెదిరించి యువతిని తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అడ్డుకున్న యువకుడిని తీ�
హైదరాబాద్: తెలంగాణా సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సోమవారం ప్రశంసల జల్లు కురిపించారు. ఒకప్పుడు కేసీఆర్ ను తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు పొగడ్తల్లో ముంచెత్తారు. బీజేపీలో రాజక�
కోయిల్కొండ: మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం దమ్మాయి పల్లిలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణ పేట్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కోయిల్కొండ �
హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా, శిశు మరణాల నియంత్రణకు, ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకం రాష్ట్రంలో సమర్థ వంతంగా అమలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆ
హైదరాబాద్ : సీనీ హీరో నందమూరి తారకరత్న నిబంధనలకు విరుధ్దంగా నడుపుతున్న రెస్టారెంట్ ను జీహెచ్ ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేయటానికి సిధ్దమయ్యారు. బంజారా హిల్స్ రోడ్ నెంబరు 12 లో తారకరత్నకు చెందిన కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహణపై స�
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత వేం.నరేందర్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి హాజరుకావాలన�
గుంటూరు: వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేసిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో షర్మిలను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ప్రకాశం జిల్లా చోడవరానికి
ఎన్నికల సమరానికి కర్నూలు పార్లమెంట్ సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. తాజాగా కోట్ల టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. గెలుపు గుర్రం కోసం వైసీపీ వేట మొదలు పెట్టింద
ఏపీ రాజకీయాల్లో ఒకేసారి దాదాపు ఒక తరం మొత్తం పదవీ విరమణకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ నేతను కదిపినా తనకంటే తన కొడుక్కో…. కూతురికో టిక్కెట్టిస్తే చాలని మాట్లాడుతుండడమే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లా నేతలు కూడా దాదాపు ఇదే పల్లవిని �
ఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లా నియమితులయ్యారు. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్లా ఈపదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. శుక్లా మధ్యప్రదేశ్ ఐపీఎస్ కేడర్,1983 బ్�
హైదరాబాద్: హత్యకు గురవటానికి ముందు చిగురుపాటి జయరాం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో బస చేశారు. హోటల్ కు ఒక వ్యక్తి వచ్చి రూ.6లక్షల రూపాయలు ఆయనకు అందచేశాడు. జనవరి 30వ తేదీ సాయంత్రం వచ్చి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు ? ఆ 6 లక్షలు ఎందుకు తెప
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లో దారుణం జరిగింది. కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలో గోదావరి- కిన్నెరసాని సంగమం వద్ద స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతులు భద్రాచలం ఏరియా బూర్గంపహాడ్ మండలం పెద్దిరెడ్డి పాలెం వాసులుగా గ�
విజయవాడ: కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ఎన్ఆర్ఐ,ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. హత్యకు గురైన చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు హైదరాబాదు నుంచి నందిగామకు తీసుకుని వచ్చి ప్రశ�
విజయవాడ: ఎన్.ఆర్.ఐ, పారిశ్రామిక వేత్త,ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంచికచర్ల రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో పొలీసులు శిఖచౌదర
హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ హత్య కేసులో కొత్త కొత్త కోణాలు బయటకువస్తున్నాయి. జయరామ్ హత్య తర్వాత ఆయన మేనకోడలు శిఖాచౌదరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు జూబ్లీహిల్స్ లోని జయరాం నివాసంకు వచ్చంది. ఇంటికి తాళం వేసి వుండటంతో, వాచ్ మె
చండీగఢ్: అడవుల్లో ఉండాల్సిన చిరుత జనావాసాలపై పడి బీభత్సం సృష్టించింది. పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఈ ఘటనతో ప్రజలు హఢలెత్తిపోయారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వటంతో ట్రాంక్విలైజర్స్ ఉపయోగించి చిరుతను పట్టుకుని చాట్ బీర్ జూకు తరలించా�
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తే కిరాతకంగా భార్యపై దాడి చేసి హత్య చేయబోయాడు. డక్కిలి మండలం తీర్థంపాడు గ్రామానికి చెందిన రవణమ్మ అనే మహిళపై భర్త గురువయ్య దాడి చేసి చంప బోయాడు. వెంకట
ఢిల్లీ: రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. పేదవారిని ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ, రైతులను ఆదుకోవటంలోనూ బ�