Home » Author »chvmurthy
హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సీబీఐ కోర్టు ప్రిన్సిపాల్ జడ్జిగా జస్టిస్ మధుసూధన్ రావు ఈ రోజు బా�
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సంపత్ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు వ్యవహారం పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టును అవమానించేలా వ్యవహరించారని అడిషనల్ ఏజీ రామచంద్రరావుపై హైకోర్�
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిఘా సంస్థలు ప్రమాదాన్ని ముందే హెచ్చరించినప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీఆర్పిఎఫ్ వైఫల్యం �
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన 44 మంది జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇది దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదం
హైదరాబాద్ : అతడు గ్రామ రైతు సంఘానికి అధ్యక్షుడు. తెల్లటి ఖద్దర్ చొక్కా ధరించి, చేతికి రెండు ఉంగారాలు పెట్టుకుని బుల్లెట్ బైక్ పై తిరుగూతూ గ్రామంలో రాజకీయ నేతగా, పెద్దమనిషిగా అందరితో సత్సంబంధాలు ఉన్నవ్యక్తి. కానీ ఈపెద్ద మనిషి హైదరాబాద్ లో �
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐ�
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్కు (పీఈసెట్–2019) ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సెట్
హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్సెట్–2019 ప్రవేశపరీక్ష దరఖాస్తులను ఈ నెల 28 నుంచి స్వీకరించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. నోటి ఫికేషన్ ఫిబ్రవరి 25 న విడుదల చేసి, మే 31న పరీక్ష నిర్వహించాలని ఉన్నత వి�
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వెం నరేందర్ రెడ్డి ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయల లెక్కల పై ఈడీ అధికారులు నరేందర్ రెడ్డి�
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించిన తర్వాత హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా రూపొందిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్గా బొంతు రామ్మోహన్ నేతృత్వంలోని పాలక మండలి మూడే�
ఢిల్లీ : ప్రవాస భారతీయుల చేతిలో వివాహాల పేరుతో మోసపోతున్న భారతీయ మహిళల రక్షణ కోసం రూపోందించిన కొత్త బిల్లు “ఎన్ఆర్ఐల వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు-2019” ను కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ బిల్ల
కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడు రాధాకృష్ణను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరు చెప్పి ఇతను రూ. 7కోట్లు వసూలు చేసినట్లు కరీంనగర్ ఏసీపీ శోభన్ కుమార్ తెలిపారు. సూర్యాపేటకు చెందిన వెల�
హైదరాబాద్: ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు మరణించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు . విజయబాపినీడుగా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. తను సంపాదకత్వం వహించిన పత్రిక పేరుతోనే విజయబాపినీడుగా ప్రసిధ్
హైదరాబాద్: ఏప్రిల్ 1 నుంచి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించిన వాహనాలను మాత్రమే.. షోరూమ్ నుంచి డెలివరీ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ప్రతి వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, యజమానుల వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకునేలా బయో�
ఢిల్లీ : ఢిల్లీలోని కరోల్ బాగ్ లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ లో ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫైర్ య
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభ మయ్యాయి. మాఘ శుధ్ద సప్తమి సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మలయప్ప స్వామి వారు ఏడు వాహనాలపై ఊరేగుతూ తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు ప
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతోందని హైదరాబాదా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, ఖమ్మం తోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వారు
ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద సోమవారం తెల్ల వారుఝూమున ఒక వ్యక్తి మృత దేహాన్ని ఏపీ భవన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. &nbs
ఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఈస్ట్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ ఆదివారం రాత్రి సోషల్ మీడియా లో తన అధికారిక ట్విట్టర్ ఖాతా తెరిచారు. ఖాతా తెరిచిన కొద్ది నిమిషాల్లోనే 22 వేల మంది ఫా