Home » Author »chvmurthy
చిత్తూరు : ఆ ఇల్లు అంటే యజమానికి ఎంతో ఇష్టం. తనకి కలిసొచ్చిన ఇల్లు. ఇరవై ఏళ్ల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ఇంటిని కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆ ఇంటి యజమాని అందరిలా కూల్చివేయకుండా విన
విజయనగరం : ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సిట్టింగ్లకు భరోసా ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తిరిగి అవకాశం కల్పిస్తున్నాయి. సంక్షేమపథకాల అమ�
ఢిల్లీ : భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే పుల్వామా దాడితో టెర్రరిస్టులు రెచ్చిపోతే, కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ సెక్టార్లో పాక్ కాల్
విశాఖపట్నం: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదారు జరుపు�
ఒంగోలు : కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను ప్రకాశం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు టోల్ గేటు వద్ద పక్కా సమాచారంతో పోలీసులు మంగళవారం సాయంత్రం వలపన్ని నగదును, కారును, స్వాధీనం చేసుకున్నార�
హైదరాబాద్ : హైదరాబాద్ లో రూ.288 కోట్ల పెట్టుబడితో ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెంచ్ కి చెందిన సఫ్రాన్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. 2019 జూన్లో పరిశ్రమ నిర్మాణం ప్రార�
అమరావతి: హైదరాబాద్లో ఆస్తులు ఉన్న నేతలను వైసీపీలో చేరాలని బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎవరైనా అనుమతి లేకుండా తుపాకీతో తిరుగుతూ కనిపిస్తే వాళ్లను వెంటనే కాల్చి పారేస్తామని ఇండియన్ ఆర్మీ మంగళవారం హెచ్చరించింది. కాశ్మీర్లో జరిగిన పుల్వామా కారు బాంబు దాడి తర్వాత ఇండియన్ ఆర్మ�
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర కేబినెట్ విస్తరణ రాజ్ భవన్ లో మంగళవారం వైభవంగా జరిగింది. గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహాన్ 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో సహా ఇప్పుడు తెలంగాణా కేబినెట్ 12 కి చేరింది. సీఎం కేసీఆర్ నుంచి వచ్
హైదరాబాద్ : పాస్ పోర్టు, వీసాల్లో అక్రమాలకు పాల్పడుతూ నకిలీ పాస్ పోర్టులు, వీసాలు తయారుచేస్తున్న కన్సల్టెన్సీ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ పాస్పోర్టులు ముద్రిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాన�
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర కేబినెట్ విస్తరణ మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గత�
భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి విందులో వడ్డించిన పాయసం తిని 500 మంది అస్వస్ధతకు గురయ్యారు. భైంసాలోని డీసెంట్ ఫంక్షన్ హాలులో జరిగిన వివాహా వేడుకలో ఈ ఘటన జరిగింది. పాయసం తిన్నతర్వాత వాంతులు విరేచనాలతో బాధపడుతున్న కొందరిని భైంసా ప్ర
హైదరాబాద్ : తార్నాక లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సికింద్రాబాద్ లోని తార్నాకా డిగ్రీ కాలేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్ యూ టర్న్ తీసుకునే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ, బైక్ ను ఢీ కొట్టటంతో ఈ ద�
న్యూఢిల్లీ: మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మాహారాజులం అని గబ్బర్ సింగ్ సినిమాలో కోట శ్రీనివాసరావు మందు మహారాజుల మీద పాట పాడుతా “మందు దిగేలోపు లోకాలన్నీ పాలిస్తామని ” చెపుతాడు. మద్యం మత్తులో అంత మజా ఉందేమో . మన దేశంలో �
షోలాపూర్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరణించిన వారంతా షోలాపూర్లో నివసించే తెలంగాణకు చెందిన ప్రజలుగా గుర్తించారు. తుల్జాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తుల్జాపూర్ ఘ�
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసులో విచారణ ఓ కొలిక్కివచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియుడు శ్రీనివాసరావు జ్యోతి హత్యకి పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ సహకా�
హైదారాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ , సీఎం కేసీఆర్ ను కోరు�
హైదరాబాద్ : నిరుపేదలైన వారికి తెల్ల రేషన్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పధకానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. సుమారు 10వేల మందికి పైగా అనర్హులు ఈపధకం ద్వారా రాష్ట్రంలో లబ్ది పొం
కరీంనగర్: లక్ష్యాన్నిచేరుకోటానికి కొద్ది దూరం ఉండగానే తనువు చాలించింది ఓయువతి. పేద కుటుంబంలో పుట్టినా, ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ కష్టాలు తీరతాయనుకున్నారు కుటుంబ సభ్యులు. ఇంటికి పెద్ద కూతరును కోచింగ్ ఇప్పించి పోలీసు కానిస్టేబుల్ పరీ
అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వరుసలో అమలాపురం ఎంపీ పండుల �