Home » Author »chvmurthy
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులతో ఖంగుతిన్నపాకిస్తాన్ కోపంతో రగిలిపోతోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ సైన్యాన్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడ
హైదరాబాద్: నగరంలోని రెండు ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. టెండరు నిబంధనల్లో ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో రెండు ప్రాంతాల్లో దాదాపు రూ. 949 కోట్ల విలువైన పనులు త్వరలో చేపట్టే అవకాశం ఉంది.
జమ్మూ కాశ్మీర్ : మంగళవారం తెల్లవారు ఝూమున భారత వాయుసేన పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేయటంతో అసహనంతో ఉన్న పాకిస్తాన్ సైన్యం బుధవారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగన తలంలోకి బుధవారం రెండు పాకిస్తాన్ యుధ్ద విమానాలు రాజౌ
వరంగల్: వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తన తోటి విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హన్మకొండ, నయూమ్ నగర్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రవళి అనేవిద్యార్ధినిపై అదే కాలేజీలో చదువుతున్న �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 గెజిటెడ్ పోస్టులభర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలు *అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ -4 *అసిస్టెంట్ సోషల్ వ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) 15 అసిస్టెంట్ ఇంజనీరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణుల�
భారతీయ ఆహార సంస్థ (ఎఫ్సీఐ) దేశవ్యాప్తంగా పలు కేటగిరీల్లో 4వేల 103 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జూనియర్ ఇంజినీర్లు, గ్రేడ్-2 హిందీ, గ్రేడ్-3 జనరల్, అకౌంట్స్, టెక్నికల్, అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు (హింద�
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు
హైదరాబాద్ : ఆరోగ్యరంగం కేంద్రం చేతుల్లో ఉండటం సరికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న బయో ఏషియా సదస్సు-2019 కు మంగళవారం హైజరైన కేటీఆర్ మాట్లాడుతూ….తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారో�
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్ధి ఎంపికపై మంగళవారం జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ఒకానొక
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టెల ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చాయని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ చెప్పారు. 2018 లో జరిగిన తెల�
ఢిల్లీ : అయోధ్య లోని వివాదస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సున్నితమైన ఈ కేసుకు మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయ పడింది. వివాదస్పద రామజన్మభూమి క�
ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్ ఈ సమావేశంలో మంగళవారం తెల్లవ
ఢిల్లీ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయన�
కాగజ్ నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఉన్న సిర్పూరు పేపరు మిల్లులో మళ్లీ సందడి మొదలైంది. నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లు పునః ప్రారంభమైంది. మిల్లు ప్రారంభమైన పదిహేను రోజుల్లోనే కాగితం తయారీ ఊపం�
విజయవాడ: జగనుకు దమ్ముంటే నా నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేయాల దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సవావ్ విసిరారు. జగన్ దివాళకోరు రాజకీయాలు చేస్తున్నారని, నన్ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న�
సూర్యాపేట: తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర గా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్ట
అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ , బీజేపీ తో కలిసి కేసీఆర్ కుతంత్రాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కళా వెంకటరావు ఆరోపించారు. ఏపీ అభివృధ్ధి చెందితే భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని ఆయన కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కోన్నారు. 12 కేసుల్లో �
విశాఖపట్నం: విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం పెద గంట్యాడ మండలం స్వతంత్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి అయిదుగురు మృతి చెందారు. మరో 15 మంది అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఒక గ్రామ దేవత పండుగ సందర్భంగా, నల్
రాజమహేంద్రవరం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహ�