Home » Author »chvmurthy
చెన్నై: చెన్నైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోరూర్ లోని ఓ కార్ల గోడౌన్ లో ఈ సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో 300 కి పైగా కార్లు దగ్ధం అయ్యాయి. వీటిలో కొన్ని అధునాత కార్లు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు త�
ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను వైరల్ చేశాడనే కారణంతో శ్రీరామవరంకు చెందిన వైసీపీ నాయకుడు కామిరెడ్డి నాని అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. అతడ్ని 3వ టౌన్ పోలీస్ స్�
విశాఖ టీడీపీని అసమ్మతి, వర్గపోరు వేధిస్తోంది. ఇన్నాళ్లుగా నేతల మధ్య ఉన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమంటోంది. సిట్టింగ్లకే ఈసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడిస్తామంటూ మరో వర్గం తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అసలే వలసలతో విలవిల్లాడుతున్న విశాఖ
అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెల�
హైదరాబాద్ : సీనియర్ బీజేపీ నాయకుడు బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఫిబ్రవరి 10 నుంచి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత�
ఒంగోలు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు. “మ�
విశాఖపట్నం : గంజాయి అక్రమ రవాణాకి పోలీసులు నిరంతరం చెకింగ్ లు చేసి చెక్ పెడుతుడటంతో అడ్డదారిలో గంజాయి తరలింపుకు సిద్దమ్యయారు స్మగ్లర్లు. విశాఖపట్నంలో అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల 13 కేజీల గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ �
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే పొరపాటని, టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్ని�
హైదరాబాద్ : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ కొచ్చువెల్లి, హైదరాబాద్ ఎర్నాకుళం మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ కొచ్చువెల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు రాత్రి 8 గ
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం
హైదరాబాద్: నగరంలోని చారిత్రక ప్రదేశాలైన తారామతి, ప్రేమామతి సమాధుల పరిరక్షణకు అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. యూఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్(ఏఎఫ్సీపీ) కింద రూ.70 లక్షల ఆర్థికసాయం అందచేయటానికి సిధ్దంగా ఉన్నా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 10 జిల్లాలు ఉన్నాయని, క్రమేపి వాటిని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1,036 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్లు ఉన్నాయి. గ్రామాల అభివృధ్దికి నిధుల కొరత రానీయకుండా కృషి చేస్తున్నట్ల�
2019-20 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేకంటే ముందు పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు సంతాపం తెలియజేశారు. అమర జవ�
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. 2 నిమిషాలు మౌనం పాటించారు సభ్యులు. అన్ని పార్టీలు దాడిని ఖండించాయి. సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. వీరజవాన్ల కుటుంబాలకు �
హైదరాబాద్ : వివాహం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఘట్టం. జీవితంలో తమకు సరైన ఈడు,జోడు కోసం పరితపిస్తుంటారు. కానీ సిద్దిపేటకు చెందిన విద్యాసాగర్ (25) అనే యువకుడు ఓ మరుగుజ్జు యువతిని వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చిన్నతనంలో అమ�
జల్పాయిగురి: అడవిలో ప్రయాణిస్తుండగా స్కూటర్ మీద నుంచి కింద పడిపోయిన బాలికను ఏనుగు రక్షించిన వైనం పశ్చిమబెంగాలో లోని జల్పాయిగురిలో జరిగింది. గ్రామాలపై పడి ప్రజలపై దాడి చేసిన ఏనుగులను ఇంతవరకు చూశాము, కానీ…. సాటి ఏనుగుల గుంపు నుంచి ఓ బ�
తిరుపతి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తిరుపతిలో జరిగే ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో పాల్గోంటారు. ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 11.20కి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్ళ�
హైదరాబాద్ : ఏఎంబీ సినిమాస్ మల్టి ప్లెక్స్ ధియేటర్లలో సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను సినీనటుడు, ధియేటర్ యజమాని మహేష్ బాబు ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించారు. మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్ కా�
బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృం
ఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అం