Home » Author »chvmurthy
చిత్తూరు : టీడీపీ డేటాను వైసీపీ కి ఇవ్వాలని, తెలుగు దేశం పార్టీ ని దెబ్బతీయాలని చూస్తే మీ మూలాలు కూడా కదులుతాయని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏవరో కంప్లైంట్ చేశారని చెప్పి టీడీపీ డేటాని వైసీపీకి ఎలా ఇస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశార
పాట్నా : త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 స్థానాల్లో గెలిచి మోడీని ప్రధానమంత్రిని చేస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అవుతారన�
హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శనివారం ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా గెలుపోటములు, విరమణ,
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో 2 వ టీజర్ ఆదివారం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ శ్రధ్దాకపూర్ బర్త్ డే గిఫ్టుగా టీజర్ రిలీజ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న శ్�
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్సభ కన్వీనర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం వైసీపీలో చేరారు. లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆపార్టీ ఎంపీ విజయసాయిర
హైదరాబాద్: వనస్ధలిపురంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన ఎనిమిది నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుష్మా సాయినగర్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నివేదిత అనే మహిళ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 8 నెలల కిందట స
హైదరాబాద్: సత్తుపల్లి నియోజక వర్గ అభివృధ్దికోసమే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ది చెందుతోందని , నియోజక వర్గ ప్రజల మనోభావాలకనుగుణంగా అ
మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లి గ్రామంలో ఏడుపాయల వనదుర్గా జాతర మహా శివరాత్రి సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఉత్సవాలు 6వ తేదీ వరకు జరుగుతాయి. జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ సంవత్సరం మహ
అమరావతి: ఏపీ లోమార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్య
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందించే కంపెనీల్లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించడం ఉద్�
హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్లోని రోడ్లపై ఆర్మీ అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట సాధారణ పౌ�
హైదరాబాద్: శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఉన్నందున పగటి ఉష్ణోగ్రతలు శనివారం నాడు సాధారణం కంటే 3 డిగ్రీలు తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 32 నుంచి 38 డిగ్రీల
సికింద్రాబాద్: ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్ధి హర్ట్ ఎటాక్ తో మృతి చెందటంతో ఒక్కసారిగా పరీక్షా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వైఎంసీఎ గవర్నమెంట్ న్యూ జూనియర్ కాలేజీలో ఒక�
తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్ ఎక్కడ్నుంచి
హైదరాబాద్: అంధత్వరహిత తెలంగాణ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు కోటి 54 లక్షల 8 వేల 668 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజలందరికీ కంటిచూపు ఉండాలని, ఎవ్వరూ కూడా కంటిచూపు �
విజయవాడ: విశాఖపట్నం రైల్వే జోన్ ను ప్రజలంతా స్వాగతిస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్దికోసం లొల్లి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర ప్రకటిస్తే, దానిపై స్టిక్కరు వేసుకున�
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు సభ్యులు ధరించే కొత్త జెర్సీ ని శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. జట్టు అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ వచ్చే సీజన్ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్ర�
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా రూపోందించేందుకు కృషిచేస్తున్నామని హోం మంత్రి మహముద్ ఆలీ చెప్పారు. ఎల్ బీ నగర్ లో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్ త
హైదరాబాద్: ఈవీఎం లను ఎవరూ హ్యాక్ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్
ఏం జరుగుతోంది.. ఏం జరగబోతున్నది.. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో అందరిలో ఒకటే టెన్షన్. ఉత్కంఠ. భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిట్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్