Home » Author »chvmurthy
సమయం లేదు మిత్రమా…అవును రాజకీయ నేతలకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు ఎన్నికల అధికారులు. ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్, మే నెలలో ఎలక్షన్స్ జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ మొదటి ఫేజ్లోనే ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహ
ఢిల్లీ : 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ ఆరోరా మార్చి 10, 2019న ఢిల్లీ లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తారు. 23 మే ,2019న ఓట్ల లెక్కింపు �
ఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్ ఆరోరా తెలిపారు. 17వ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేముందు అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 17 వ లోక్ సభ కు ఎన్నికలు నిర్వహించేందుక�
ఢిల్లీ: లోక్సభతో పాటు 4 రాష్ర్టాలు… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చెయ్యనుంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్సభ
హైదరాబాద్ : పహడీ షరీఫ్ పోలీసుల స్టేషన్ పరిధిలోని వాదిఎముస్తఫాలో దారుణం జరిగింది. భర్త ఇంటిలో లేని సమయంలో శనివారం అర్ధరాత్రి సాజీదా బేగం అనే మహిళలపై నలుగురు యువకలు అత్యాచారం చేశారు. సాజీదా భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బాధి
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాద నేతలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో NIA ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, మరో వేర్పాటు వాద నేత సైయద్ అలీ షా గిలానీ కుమా
మంగుళూరు: కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సర్జికల్ స్ట్రేక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్, పాకిస్తాన్ పై గడచిన 5 ఏళ్లలో 3సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, అయితే తాను 2 ఘటనల గురించే మాట్లాడతానని రాజ్ నాధ్ సింగ్ అన్నారు. కర్ణాటకలో శని�
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.దేశంలో రైతుల తమ అప్పులు మాఫీ చేయమని వేడుకుంటుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి
ముంబై : అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదని, వివాద పరిష్కారానికి ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమని శివసేన పార్టీ స్పృష్టం చేసింది. అయోధ్య సమస్యను రాజకీయనేతలు, పాలకులు, సుప్రీం కోర్టు తేల్చలేక పోయాయని అలాంటి పరిస్ధితుల్లో మధ్యవర్తులు స�
నెల్లూరు: పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో అరెస్టైన నెల్లూరు రూరల్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి జిల్లా కోర్టు ఈనెల 23 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ�
అమరావతి : ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసులో వైసీపి స్పీడ్ పెంచింది. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు సీనియర్ నేతలు సోమవారం మార్చి 11న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుక గాను సోమవారం సాయంత్రం గం. 4.30 నిమిషాలకు చీఫ
నల్గొండ: ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడడమే కాకుండా ఆ పేరుతో ప్రజలను చీట్ చేస్తున్న ఓ ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మిర్యాలగూడ కు చెందిన పుల్లారావు ఈ రాకెట్ లో కీలకపాత్ర పోషిస్తున్నారని జిల్లా ఎస్పీ ఏవి రంగన�
హైదరాబాద్ : తెలంగాణా విద్యుత్ సంస్ధలపై గత 2,3 రోజులుగా ఏపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే ఉల్టాచోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపి�
నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హస్తానికి హ్యాండిస్తారా, త్వరలోనే కారెక్కనున్నారా ? అంటే జిల్లాలో అవుననే వినిపిస్తోంది. మరి తమకు వీర విధేయుడైన చిరుమర్తి కారెక్కెందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓకే చెప్పారా ? ఇంతకీ నకిరేకల్ �
అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఉనికి కోల్పోయిన వా
హైదరాబాద్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకుని ఢిల్లీని శాసించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొంపల్లి లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్�
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని చౌర్యం చేసిన హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ గ్రిడ్ కార్యాలయాన్ని సిట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
జూబ్లీ హిల్స్ లో టీటీడీ ఆధ్వర్యంలో నూతనగా నిర్మించిన శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 13న విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం జరుగుతుంది.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మరో 3-4 రోజుల్ల