Home » Author »chvmurthy
ఢిల్లీ: దేశ ప్రధమ లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరును కేంద్ర పరిశీలిస్తోంది. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హ్కకుల సంఘం సభ్యునిగా ఉన్నారు. పీఎం మోడీ �
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఉదయం 10.30 గంటలకు నెల్లూరు చేరుకొనే చంద్రబాబు నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభ లో పాల్గోంటారు. &
తొలివిడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
హైదరాబాద్: శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ఎండలు మండుతున్నా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. గత వారం రోజుల్లో 35 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిసింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత తగ�
హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప�
జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ ఏపీలో మాత్రం పోటీ చేసే అభ్యర్ధుల కోసం వెతుక్కునే పరిస్ధితి వచ్చింది. అటు టీడీపీ, ఇటు వైసీపీలోకి నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతారా అని కమల
విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సమాజంలో ఒక మ�
కాకినాడ: ఎన్నికల సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆయన పయనం ముందుకా….. వెనక్కా అనే చర్చ మొదలయ్యింది. క్రియాశీల రాజకీయాల్లో ఆయన ఉంటారా ? లేదా ? అన్నది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్�
తిరుమల: తిరుమల కొండ పై చిన్న పిల్లల కిడ్నాప్ లు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. తాజాగా తిరుమల కొండపై ఓ మూడు నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల బంగారాన్నిశంషాబాద్ ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జానుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు వద్ద నుంచి 2.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ &n
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ నుంచి సాగుతున్న హవాలా సొమ్ము రవాణా వ్యవహారం శనివారం వెలుగు చూసింది. ఎన్నికల వేళ పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో ఇది బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా తయారు చేయించు
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్కుమార్ చెప్పారు. మార్చి 18 సోమవారం నోటిఫికేషన్ జారీ చేసి ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన �
చిత్తూరు: పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ బెదిరిస్తూ ఈవీడియోలో సునీల్ చెప్పారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ సునీల్ ను కలిసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్త�
హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం వేర్వేరు చోట్ల పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో సుమారు కోటి రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి10న కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్�
ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10 న షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్ట�
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మార్చి 22న విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కడపలో జరుగనున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే విభిన్నంగా సినిమా ప్రచారం చేసుక�
ఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో శనివారం వైభవంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. 2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మంది ఎంపికయ్యారు. 47 మందికి ఈ నెల 11న రాష్ట్రపతి అవార్డ�
ఢిల్లీ : సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు సినీరంగంలో తన పాటలతో ఎందరో శ్రోతలను అలరించిన సినీ గేయరచయిత “సిరివెన్నెల” సీతారామశాస్త్రి ఈరోజు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవ�
విజయవాడ: వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరటానికి ముహూర్తం ఖారారైంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అయిన రాధాకృష్ణ తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని చంద్రబా�
షెడ్యూల్ రాకతో ఏపీ పాలిటిక్స్ టర్న్ అవుతున్నాయి. ఆయా పార్టీల్లో చేరికలు – రాజీనామాలతో హీట్ ఎక్కింది. ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సమయం లేకపోవటంతో.. కసరత్తులు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర