Home » Author »chvmurthy
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ఓటర్ల జాబితాను ప్రకటించింది. 2014సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా 40లక్ష
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష
అమరావతి: పంచాయతీ పన్నులు కట్టకుండా, టీచర్లకు, లెక్చరర్లకు సరైన జీతాలు ఇవ్వని మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున�
హైదరాబాద్ : పోరాటాల ద్వారా తెచ్చుకున్నరాష్ట్రంలో, ఉద్యమాన్ని నడిపిన పోరాట యోధుడే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాడని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడ బోయే రాజ్యాంగ సంక్షోభాన్ని కాపాడుకోవాల్సిన భాద్య�
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. వీధిలో క్రికెట్ ఆడిన పాపానికి ఒక ముస్లిం కుటుంబంపై అల్లరి మూకలు దాడిచేసి.. విచక్షణరహితంగా కొట్టాయి. గురుగ్రామ్ లోని భోండ్సిలో ఉన్న భూప్ సింగ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. 35, 40 మంది ఉన్న అల్లరి మూక.. ఇనుప �
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నరక్షణాత్మక చర్యల వల్ల భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లిక�
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ కి మరో షాక్ తగిలేట్టు ఉంది. ఏపీలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు పార్టీ మారుతుంటే, తెలంగాణలో కూడా నాయకులు, పార్టీ మారే యోచనలో ఉన్నారు.తాజాగా యాదాద్రి జిల్లా కు చెందిన మహిళా నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్ర�
సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ల మధ్య 2 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (రైల్ నెంబర్: 07457) సికింద్రాబాద్ ను�
హైదరాబాద్: ఏప్రిల్ 11నుంచి జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు, అభ్యర్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా 76 పార్టీలకు గుర్తులను కేటాయించింది. ప్రొఫెసర్ కో�
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో బారాముల్లా జిల్లాలోని సోపూర్ లో భద్రతా దళాలు, స్దానిక పోలీసుల సహకారంతో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహిం
చెన్నై: అన్నా డీఎంకే ఎమ్మెల్యే ఆర్. కనగరాజ్ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తమిళనాడులోని , కోయంబత్తూరు జిల్లా సులూరు నియోజక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారం ఉదయం న్యూస్ పేపరు చదువుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయార
విజయవాడ: నామినేషన్ల పర్వం మొదలై అభ్యర్ధులంతా నామినేషన్లు వేసి ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరి కొందరు నాయకులు దైవ బలం కోసం తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అ�
హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష 2019 కి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి 2019 , మార్చి 28 చివరి తేదీ అని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లేదా తత్సమానమైన విద్యార్ఙతల�
హైదరాబాద్ : గ్రూప్-1, 2 ఉద్యోగాలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఫౌండేషన్ కోర్సులు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బాలాచారి తెలిపారు. ఫౌండేషన్ కోర్సుకు అర్హులైన అభ్యర్ధులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చ�
నోటు అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం.. అదే నోటు కోసం 24 గంటలూ కష్టపడతాం.. ఎవరైనా నోట్లు ఇస్తే మంచివో కాదో చెక్ చేసుకుంటాం.. అలాంటిది పాకిస్తాన్ మాత్రం భారత్ తో ఆర్థిక యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ లోని పెండ్లికార్డులు ప్రింట్ చేసే ప్రింటింగ
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా గురువారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో సంబరాలుచేసుకుంటే నేడు దేశమంతా చిన్నాపెద్దా తేడా లేకుండా హోలీ వేడుకల్లో మునిగిపోయారు. హోలీ పండుగను పురస్కరించుని పలుచోట్ల కామదహనం నిర్వహించార�
తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరమ్ హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. పార్టీలో �