Home » Author »chvmurthy
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండంలోని ఓ రైతు సమస్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాలు తెలుసుకుని వెంటనే రైతుకు ఫోన్ చేసి అతనికి భరోసా ఇచ్చారు. నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే రైతు తన భ
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహ దాదాపు 65 మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్ లో 13 మందిని �
తిరుపతి: తన పేరును పోలిన పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్ధిపై బెదిరింపులకు పాల్పడ్డారు వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటుకు కె.భాస్కర్రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. చంద్రగిరి నియోజక వర్గంలో�
పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి భారాన్ని పక్కనబెట్టి బరిలోకి దిగింది కాంగ్రెస్. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని సతమతమవుతోంది. 17 స్థానాల్లోనూ పోటీ చేస్తు
చెన్నై: దేశంలో ఎన్నికల హవా నడుస్తోంది.అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు మందీ మార్బలంతో హాడవిడి చేస్తుంటారు.కానీ తమిళనాడులో ఓ అభ్యర్ధి తన నామినేషన్ ను వెరైటీగా దాఖలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 న తొలివిడత పోలింగ�
మంగళగిరి నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ నామినేషన్ లో ట్విస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలు కలకలం రేపింది. లోకేష్ నామినేషన్ చెల్లుబాటు కాదని.. పరిశీలన సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్�
కడప: ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్త
బెంగళూరు: బీజేపీ కంచుకోటలాంటి బెంగళూరు సౌత్ నుంచి ఎవరూ పోటీలో నిలబడతారనే దానిపై నిన్నటి దాకా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఇక్కడ్నించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. మొదట్లో ఈ స్ధానంనుంచి మాజీ కేంద
హైదరాబాద్ : ఏప్రిల్ 11 న తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అందిన సమాచారం మేరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ చెప్పారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయని, రైతు�
అమరావతి: జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోడానికే షర్మిళ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిళ మళ్లీ ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని అడిగారు. �
హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోనే నాయకుల వెహికల్ పాసుల కోసం ఎన్నికల సంఘానికి ఇచ్చిన స్టార్ క్యాంపెయనర్ జాబితాలో హరీష్ రావుకు స్ధానం కల్పించకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్�
తాడిపత్రి : తెలంగాణ సీయం కేసీఆర్ తనకు వెయ్యికోట్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తన పార్లమెంట్ సభ్యులతో మద్దతిస్తానని కేసీఆర్ అంటే, వైసీపీ కిమద్దతిచ్చినట్లు చంద్రబాబు అబద్ద�
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీ జరిగే మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. పోటీ ఉండే అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోయింది. కీలకం అయిన నామినేషన్ల దాఖలు ఘట్టాన్ని బలనిరూపణకు ఉపయోగించుకున్నారు కొంద�
అమరావతి: ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీ పడలేక మోడీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం �
హైదరాబాద్ : నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి రాంచందర్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . హైదరాబాద్ సైనిక్పుర
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి లోక్సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి ఉన్న సిట�
తిరుపతి: ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల ముందు… ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రెండ్రోజుల క్రితం మోహన్బాబు నిరసనకు దిగడంతో ఈ ఇష్యూ పొలిటికల్ హీట్ను రాజేసింది. దీనిపై అటు టీడీపీ నేతలు, ఇటు మం�
అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1గం.కు కైకలూరు టౌన్ హాల్ వద్ద జరిగే బహిరంగ సభ లో ఆయన పాల్గోంటారు. అక్కడ్నించి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలక�
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం, మార్చి24న కడప జిల్లా బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం ఆయన 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.55 గంటలకు బద్వేలులోని బ�
లండన్: భారతీయులకు బంగారం అంటే విపరీతమైన మోజు. ఎంత అంటే….. అప్పు చేసైనా సరే బంగారం కొంటారు. పండుగలకు పబ్బాలకు గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ప్రజల్లో నాటుకు పోయి ఉంది. వారు ఎక్కడున్నా ఆ అలావాటు మారదు. అదే ఇప్పుడు బ్రిటన్ లో బంగారం