Home » Author »chvmurthy
వైసీపీ సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.
పాయకరావుపేట: నరేంద్రమోడి ఏపీకి నమ్మక ద్రోహం చేశారని, ఏం మొహం పెట్టుకుని ఆయన మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖజిల్లా పాయకరావు పేటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మోడీ రాష
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ “ప్యాకేజి కళ్యాణ్” అయిపోయాడని జీవీఎల్ విమర్శించారు. అందుకే చినబాబు, పెద్దబా
అమరావతి: తమ పార్టీ బి ఫామ్ లను టిడిపి ,వైసీపీ దొంగలించాయని, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరో మారు ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూR
ఏ ఫీల్డ్ అయినా వారసులు కామన్. సినీ రంగం, రాజకీయం ఎక్కడ చూసినా పిల్లలను రంగంలోకి దింపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎన్నికల నాటికి తమ వాళ్లను తెరపైకి తెచ్చి టికెట్ సాధించుకుంటారు. ఇలా ప్రతీ ఎన్నికల్లోనూ వారసత్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ పా�
నిజామాబాద్లో లోక్సభ ఎన్నికలను ఏ పద్దతిలో నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా లేక ఈవీఎమ్లు ఉపయోగించాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్కు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో కేంద్ర ఎన�
శ్రీనగర్: ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే భారత్ తో, జమ్మూ కాశ్మీర్ కు ఉన్న బంధం ముగిసినట్లేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహాబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 భారత్ తో జమ్మూ కాశ్మీర్ కలిపి ఉంచుతున్న ఒప్పందమని , దానిని
ఇచ్చాపురం : కోడి కత్తి పార్టీ అధినేతకు ప్రజాసమస్యలు పట్టవని, గత 5 ఏళ్లలో 24 సార్లు అసెంబ్లీకి వస్తే , 248 సార్లు కోర్టుకు వెళ్లాడని జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో జరిగిన
“నేను మీ చౌకీదారుని” అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న పీఎఁ మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్ల, పారిశ్రామికవాడలోని దూలపల్లిలో శుక్రవారం సాయంత్రం ఒక కెమికల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు ఎండ వేడి బాగా ఉండటంతో గోడౌన్ లోని కెమికల్ డ్రమ్ములోంచి మంటలు చెలరేగి ప్రమా
ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్బంగా , ఇప్పటి వరకు దేశంలో చేపట్టిన తనిఖీల్లో మొత్తం రూ.1253.59 కోట్ల విలువజేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకడటించింది. దీంట్లో ల సరైన పత్రాలు లేకు
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరుగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా, ఈ ఏడాది ఉగాది వేడుకలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉన్న ప్రగతి భవన్లో జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అనుమతితో – ముఖ్యమం�
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే విపక్షాలు వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�
హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్పై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎన్నికల అధికారి, ఆధార్ అథారిటీ అధికారులకు , ఆంధ్రప్రదేశ్ జనరల�
మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డ�
ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది.
ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.