Home » Author »chvmurthy
ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సమాయత్తమవుతున్నారు. కడప జిల్లాలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు . జిల్లాలోని సుమారు 22లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కోరిన దాని
అంచనాలు తలకిందులవుతున్నాయి. అభిప్రాయాలు తారుమారవుతున్నాయి. ఆలోచనలు అంతుపట్టడం లేదు. నియోజకవర్గాల్లో అనూహ్య పరిణామాలు, విచిత్ర పరిస్ధితులు .. ఇప్పుడు ఎక్కడ చూసినా..ఇదే టాపిక్…. ఓటర్ సైలెంట్. అంత..ఇంత..అంటూ..ఎవరెంత మొత్తుకున్నా, ఓటర్లు మాత్�
ఆళ్లగడ్డ: తన బిడ్డ జగన్ గతంలోనూ ఒంటరిగానే పోటీ చేశాడు, ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తున్నాడని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని వైసీపీ అధినేత జగన్ తల్లి వైఎస్ విజయమ్మ స్పృష్టం చేశారు. బీజేపీ తో నాలుగున్నరేళ్లు పొత్తుపెట్టుకున్న చంద్రబాబ�
హైదరాబాద్: సలీం సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్ బౌన్స్ కేసులో ఇటీవలే జైలు శిక్షపడితే, బెయిల్ తెచ్చుకుని ఊపిరి పీల్చుకుంటున్న సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు, దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి మంగళవారం లీగల్ నోటీసు
మీ భవిష్యత్ నా బాధ్యత పేరుతో 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది.
ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ తెలుసు.
వికారాబాద్ : జగన్ తో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న వ్యాఖ్యలకు కేసీఆర్ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రత�
హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పో
హైదరాబాద్ : ఏప్రిల్11 న జరిగే తొలివిడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నందున ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పా�
పార్లమెంట్ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు.
పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.
మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తుంటే...
ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా సాగించిన అవినీతి, అసమర్థ పాలనను ప్రజలు తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతిపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన ఆదివ�
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా , మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోటానికి కమలదళం శాయశక్తులా కృషిచేస్తోంది. అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఉద్యమం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మోగి పోతోంది. సోషల్ మీడియా వ
అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో
ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో, ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ము�