Home » Author »chvmurthy
హైదరాబాద్: 2019-20 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను మంగళవారం జరిగే పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్దులను గంటము�
హైదరాబాద్ : మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల విధి విధానాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లోని 210 లో పలు సెక్షన్లను అనుసరిస్తూ ఈ నిబంధనలను విధించింది. అభ్యర్థుల అర్హతలు, అనర్హతలతోపాటు రిటర్నింగ్ అధికారుల విధ�
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం- ఎల్లనూరు మండలం పాతపల్లిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు చెందిన 300 ఎకరాల భీడు భూమి ఉంది. ఆ భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగింపు విషయంలో వైసిపి, టిడిపి నేతల మధ్య వివాదం నెలకొంది. కంప
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే కావా? అని సూట�
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వా�
శ్రీకాకుళం: జీవనోపాధి కోసం కడలిని నమ్ముకున్న మత్స్యకారులు ఎన్నో కల్లోలాలను ఎదుర్కొన్నారు. తుపానులతో సముద్ర అల్లకల్లోంగా మారినా ఆటుపోట్లను ఎదుర్కొని చేపల వేట కొనసాగించారు. అటువంటి మత్స్యకారులు ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే పరిస్థితి�
విశాఖపట్నం: ఎన్నికలయ్యాయి…. రిలాక్స్ అవుదామనుకున్నారో ఏమో కొంత మంది యువతీ యువకులు శనివారం రాత్రి విశాఖలో రేవ్ పార్టీ నిర్వహించుకున్నారు. బీచ్ రోడ్లో శనివారం అర్థరాత్రి జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ హోటల్ పరిసరాల్లో �
గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై వైసీపీ ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రా�
ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం ఆదివారం సాయంత్రం నుంచి సరిగా పని చేయటంలేదని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలనుంచి ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో సమస్యలు తలెత్తాయి.
జమ్మూకాశ్మీర్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం ఇర్షాజ్ అహ్మద్ రేషి అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు. 2017 లో జమ్మూ కాశ్మీర్ లోని లెథపోరాలో సీఆర్పీఎఫ్ సెంటర్పై జరిగిన దాడి ఘటనలో 5వ నిందితుడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఈ ద�
బెంగుళూరు: ప్రధానమంత్రి మోడీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గకు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మోడీ వచ్చిన హెలికాప్టర్ లోంచి నలుపు రంగుతో ఉన్న ఒక ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయివేటు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇదంతా కె
కథువా: ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడూతూ… జమ్మూకాశ్మీర్ కు �
అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ�
హైదరాబాద్: రాష్ట్రంలో రెవిన్యూ శాఖను రక్షించాలని వీఆర్వోల సంఘం చినజియ్యరు స్వామివారిని వేడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గత పది రోజుల నుండి రెవిన్యూ శాఖను రద్దు చేస్తాం అని లేదా ఇతర శాఖల్లో విలీనం చేస్తాం అని ప్రకటనలు చేయటం పట్ల ఆందోళన చెందిన వ�
హైదరాబాద్: చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు చిక్కుల్లో పడ్డాడొక టీఆర్ఎస్ నాయకుడు. 2019 ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిషిధ్ద ప్రాంతమైన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్�
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విజయవాడ పార్లమెంట్ స్ధానానికి వైసీసీ తరుఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సావాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధి చిత్రపురికాలనీలో విషాదం చోటు చేసుకున్నది. ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన హిందూశ్రీ అనే 18 సంవత్సరాల విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. LIG అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి దూకి శనివా�
తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు కొలువై ఉన్న ఏడు కొండలలో సహజ రూపంలో వెలసిన స్వామి వారికి శ్రీవికారి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా భక్తులు గజమాల వేసి అభిషేకం నిర్వహించారు. తిరుమలలోనిస్ధానిక భక్తులు, ఆకాశ గం�