Home » Author »chvmurthy
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేస్తే ఈరోజు సాయంత్రం 6గంటల్లోగా సమస్య పరిష్కరిస్తామని ఇంటర్ బోర్డు అధికారి చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణతో శనివారం ఉదయం నుంచి విద్యార్ధులు తమ తల్లి తండ్రుల�
క్లాస్ ఫస్ట్ గా ఉన్న తన కుమార్తెకు.. 6 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు. ఉదయం నుంచి విద్యార్ధులు
హైదరాబాద్: అపార్ట్ మెంట్ లో లిఫ్టు నిర్వహణ సరిగా లేక పోవటంతో ఒక మహిళ తనువు చాలించింది. పై అంతస్తు నుంచి కిందకు లిఫ్టు లో వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ ప్రమాద వశాత్తు లిఫ్టు గుంతలో పడి మరణించింది. నారాయణగూడలో గురువారంనాడు ఈ దుర్ఘటన జరగ�
రాజస్ధాన్: వితంతువుపై అత్యాచారం చేసిన ఘటనలో రాజస్ధాన్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాజ్ఘడ్ శాసన సభ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే 77 ఏళ్ళ జోహారీ లాల్ మీనా, నియోజక వర్గంలోని ఒ�
హైదరాబాద్ : ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్నవర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసి పంట నష్టం జరుగుతున్నప్పటికీ ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు మరో 3 రోజుల�
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్న దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. జూబ్లీ హిల్స్, మాదాపూర్ లలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలీకి త్వరగా చేరుకునేందుకు
కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే కృష్ణానదిలో నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వచ్చే గోదావరి జలాలు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా నదిలో ఇసుక తిన్నెలు బయటకు కనిపిస్తుండటం ప్రమాద ఘ�
అదో హక్కుల పోరు. జల్, జమీన్, జంగిల్ నినాదంతో ఐక్యమైన ఆదివాసీ, గిరిజ ఉద్యమ జోడు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభపై ప్రభుత్వం పోలీసులను ఎగదోసింది. అడవిబిడ్డలపై తుపాకి గుళ్లు కురిపించింది. ఈ ఘటనలో వందమందికిపైగా అ�
విజయవాడ : విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మద్యం సేవించిన మందు బాబులు కొందరు హిజ్రాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన హిజ్రాలు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో షాపుల దగ్గర డబ్బుల
ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండుపేజీల లేఖను పంపించారు. �
ఒడిషా: ఒడిషాలోని అంగుల్ జిల్లాలో రెండు గ్రామాల్లో గురువారం రాత్రి ఏనుగు బీభత్సం సృష్టించింది. మొదటగా సాంధ్ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు, అర్ధరాత్రి వేళ వరండాలో నిద్రిస్తున్న వారిపై దాడి చేసింది. దాంతో అక్కడ ముగ్గురు మరణించారు. వీరిలో �
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది, విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వేర్వేరు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఏఎస్ రావు నగర్ లో నివసించే డి.నాగేందర్ నారాయణ కళా
ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర సెలవు పెట్టడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కలియుగ వైకుంఠధాముడు, తెలుగువారికి ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఏడాది పొడవునా మలయప్ప స్వామికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
హైద్రాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం లోని 7 వ అంతస్తులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అధికారులు ఎన్నిదాడులు చేస్తున్నా నకిలీలుల తయారు చేసే మాయగాళ్లు తమ వ్యాపారాన్ని యధేఛ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు.
పోర్టుబ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున గం. 3.27 నిమిషాలకు
హైదరాబాద్ : మరఠ్వాడా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారలు పేర్కొన్నారు. అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్�
హైదరాబాద్: శుక్రవారం నాడు హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే ఒకే రోజు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హనుమాన్ శాభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ల
హైదరాబాద్: రాష్ట్రంలో ఎగ్జిబిషన్ లు, ఇతర ప్రదర్శనలు నిర్వహించేవారికి ప్రభుత్వం కొత్త మార్గదర్శాకాలను రూపోందిస్తోంది . ఇక నుంచి ఎవరు పడితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిక్ ఈవెంట్స్ ను నిర్వహించటానికి వీలు లేదు. ఇందుకు సంబందించి చ