Home » Author »chvmurthy
రిలయెన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గించింది. డేటా లిమిట్ పెరిగింది. జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది రిలయెన్స్ జియో. ప్లాన్స్ ధ�
దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి 3 విడతల్లో పోలింగ్ పూర్తవగా నాలుగవ విడత ఏప్రిల్ 29వ తేదీన జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన వ్యవహారంగా ఎన్నికలు మారాయి. పంచాయతీ ఎన్నికల్లో
విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టు�
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి వద్దనుంచి 20 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో తనిఖీల్లో భాగంగా కడప జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్ధి పుత్తా నర్స�
హైదరాబాద్ : న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తి ఇంట్లోనే ఓ మహిళకు రక్షణ లేకుండా పోయింది. గృహ హింస వేధింపుల తో అత్త, భర్త దాడి చేసారని ఆ ఇంటి కోడలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ లోనివాసం ఉండే మాజీ న్యాయమూర్తి నూతి రామ్
జార్ఖండ్: బీజేపీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. జార్ఖండ్ లోని పలమావ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఓ రైతుపై పోలీసుల దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వని రైతు గద్దె మీరా ప్రసాద్ పోలంలోంచి సీఆర్డీఏ అధికారులు రోడ్డు వేస్తుండగా ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా రో
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, సినీ హీరో సుధాకర్ కు గాయాలయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్” సినిమాతో పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న
హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడిన పాతనేరస్ధులే ఆర్టీసీ బస్సును చోరీ చేశారని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది పై కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. పాత బస్తీలో ఆటో నడుపుకునే ఇద్దరు అన్నదమ్ములు ఆర
యాదాద్రి: భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పాముల శ్రావణి అనే విద్యార్థినిపై కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశార
హైదరాబాద్: ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఇంటిలిజెన్స్ సంస్ధ సర్వే నిర్వహించిందని సోషల్ మీడియాలో తప్పుడు కధనాలు ప్రచురించిన టీఎస్ఎఫ్ సంస్ధపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్ధ డైరెక్టర్ శాకమూరి తేజోభానును శుక్రవారం అ
హైదరాబాద్: హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంకకు తూర్పు ఆగ్నేయ దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని శుక్రవారం హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విధ్యార్దులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2019, ఏప్రిల్ 29 నుంచి మే 24వ తేదీ వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు త్రిపుల్ ఐటీలో ప్రవేశాని
హైదరాబాద్: నిరుద్యోగులను మోసం చేసే సంస్ధల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా, మోసగాళ్లు నిరుద్యోగలను మోసం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన
అక్షయ తృతీయ… వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయ గా వ్యవహరిస్తారు. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని �
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై శుక్రవారం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తిం�
ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పదిరోజుల క్రితం హత్యకు గురైన రోహిత్ తివారీని అతని భార్య అపూర్వ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆస్తి గొడ�
అమరావతి: పాలనలో పైచేయి కోసం ఏపీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. సీఎస్ రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది. సీఎస్ వరుస సమీక్షలను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. అయితే సీఎస్ మాత్రం
హైదరాబాద్: పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును చాంద్రాయణగుట్ట పోలీసులు చేధించారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకొని వారినుంచి ముగ్గురు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. �