Home » Author »chvmurthy
ఢిల్లీ : దేశంలో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు,యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా లను విలీనం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విలీనం దిశగా ప్రభుత్�
విశాఖపట్నం: న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన ఎంవీపీ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసినాయుడు తన బాధ్యతలను విస్మరించి కామంతో కళ్లు మూసుకుపోయి కీచకుడిలా ప్రవర్తించాడు. ఆ యువతికి ఫోన్ చేసి తన వశ
హైదరాబాద్: మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్ప�
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాంగోపాల్ వర్మకు మద్దతు తెలపటంపై టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఓ సైకో డైరెక్టర్, ప్రతిపక్షనేత రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు ఆర్జీవి కి మద్దతు తెలపటం విడ్డూరంగా
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 6వ తరగతి విద్యార్థిని కల్పనను కూడా తానే చంపానని శ్రీనివాస్రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్�
హైదరాబాద్: ఏపీలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తియొక్క వివరాలను టీడీపీ చోరీ చేసిందని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్ధితి అని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో…సేవా మిత్ర య�
అమరావతి: ఈ ఏడాది ఏపీ మరో తుపానును ఎదుర్కోబోతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే2,3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఫోని తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది వి
విశాఖపట్నం: ఒక కేసు విషయమై వివరాలు తెలుసుకోటానికి ఫోన్ చేసిన మహిళను ట్రాప్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు విశాఖ పట్నంలోని ఎంవీపీ జోన్ సీఐ సన్యాసి నాయుడు. సన్యాసి నాయుడు ఫోన్ లో మాట్లాడిన మాటల రికార్డింగ్ ను బాధిత మహిళ సోమవారం పత్రికల వారి�
కొలంబో : ఈస్టర్ సండే రోజు జరిగిన దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవా
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను గంటకు 11కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
కొలంబో: ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లుతున్న శ్రీలంకలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయటానికి నిరాకరించిన పోలీసు బాస్ (IGP-Inspector General of Police) పుజిత్ జయసుందర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రదాడులు జరుగుత�
నిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు నిరసనకు దిగారు. సొసైటీ ఆధ్వర�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన లక్ష్మణ్ను �
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ లో ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడి నుంచి సమాజ్వాది పార్టీ గెలుస్తున్నా…గడచిన 5 ఏళ్లలో నియోజక వర్గంలో ఏమి అభివృధ్ది జర�
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కాజగొప్పలో ఆదివారం నాడు జరిగిన మహిత అనే యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది. విజయవాడకు చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో కారు డ్రయివర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో యలమంచిలి పరిసరాల్లో జరుగుత�
ఆసిఫాబాద్: ఇప్పటివరకు భర్త రెండో పెళ్లి చేసుకుంటుంటే భార్య వెళ్లి.. ఆపండి అంటూ గోల చేయడం చూశాం.. కానీ కోమురంభీం జిల్లాలో సీన్ రివర్స్ అయింది. భార్య రెండో పెళ్లిని భర్త అడ్డుకున్నాడు. పోలీసులు, న్యాయవాదితో కలిసి పెళ్లి వేదిక వద్దకు వెళ్లి �
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో దారుణం జరిగింది. ప్రేమోన్మాదంతో విచక్షణ మరిచిన ముగ్గురు యువకులు మహిత అనే యువతిని నడిరోడ్డుపై దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీ
కేరళ: జాతీయ దర్యాప్తు సంస్ధ NIA కి చెందిన అధికారులు ఆదివారం కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ లలో సోదాలు నిర్వహిస్తునారు. 2016 లో కాసర్ గోడ్ లో మిస్సైన 21 మంది యువకులు ఉగ్రవాద సంస్ధల్లో చేరిన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి . కాసర్ గోడ్ లోని ఇద�
హైదరాబాద్: మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను మే 16వ తేదీ నుంచి మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు &nbs
సార్వత్రిక ఎన్నికల్లో 4వ దశ పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు 3దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం 29 ఏప్రిల్ 2019న 4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజ