Home » Author »chvmurthy
విజయవాడ: పోలవరం ప్రాజెక్ట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ప్రాజెక్టు దగ్�
వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 2019 మే నెల 7 వ తేదీ మంగళ వారము అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది,. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చా
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, ఔటర్ గ్రామాల్లో కొత్త నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి
హైదరాబాద్: శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, అతని కుమారుడు సాయిచరణ్ను డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు సోమవారం(మే 6, 2019) అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి వాటికి సంబంధించిన టాక్స్ లు ఎగ్గొట్టారనే ఆరోప�
విశాఖపట్నం: సింహాచల అప్పన్న ఆలయంలో ఘనంగా చందనోత్సవం జరుగుతోంది. వైశాఖ శుధ్ద తదియ రోజు అప్పన్న స్వామి భక్తులకు నిజరూపం దర్శనం ఇవ్వనున్నారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఇస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భ�
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రార్థనలు, ఇతర మతపరమైన ఆచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి
వేలూరు : చెన్నై బెంగుళూరు జాతీయ రహదారిపై వేలూరు పరిధిలోని అంబూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఉన్నారు. ఆగి ఉన్న కంటెయి�
ఢిల్లీ : గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించగా, నేడు బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పుకోసం ఓటు వేశారని, ఏపీలో టీడీపీ తుడిచిపెట�
సూర్యాపేట: ఎర్రచొక్కా చూసి శివాలెత్తిపోయాడు ఓ ఖాకీ డ్రస్… పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటరు ఎర్ర చొక్కా వేసుకువచ్చాడని అభ్యంతరం చెప్పి అతడ్ని చొక్కా విప్పించాడు కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో&nb
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పోలింగ్ ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల ఓటర్లు ఎండలో ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన సురేష్ అనే ప్రయాణికుని నుంచి మూడు కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగిన ప్రయాణికుడు బయటకు వెళ
హైదరాబాద్: శామీర్ పేటలోని, దేవరాయామిజాలలో జీవీకే 108 అంబులెన్స్ ల ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి నిలిపి ఉంచిన సుమారు 60 , “108” అంబులెన్స్ లు కాలి బూడిదయ్యాయి. వీటిలో సగానికి పైగా రిపేరు క�
వరంగల్ : వరంగల్ జిల్లా ములుగులోని కోస్టల్ కనస్ట్ర క్షన్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో టైర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరే�
బాసర : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ వజ్రాలు పొదిగిన మకుటంతో దే�
ముంబై : బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. గత 36 ఏళ్ళుగా ఆయన ప్రతి ఆదివారం అభిమానులను తన ఇంటివద్ద కలుసుకుంటూ ఉంటారు. అనారోగ్య కారణాలతో ఈ వారం కలవలేక పోతున్నానని, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నట్లు �
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10-30 గంటలతు పోలవరం చేరుకుని, అక్కడ అధికారులు, కాంట్రాక్టర్లతో మట్లాడనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్�
అమరావతి : ఏపీలో ఐదు స్థానాల్లో రేపు జరిగే రీపోలింగ్ కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవిఎం లు మోరాయించిన వెంటనే తగిన చర్యలు తీసుక
తమిళనాడు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని పొల్లాచి సెక్స్ రాకెట్ కేసు విచారణలో ఉండగానే…….అదే ఫామ్ హౌస్ లలో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. పొల్లాచి సమీపంలోని సేతముడై ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు �
అమరావతి: ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఏపీలోని ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 10 వరకూ ఇదే ప
విజయవాడ: విజయవాడ ఏసిబి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పిడిక్కాల ప్రభావతి, తన భర్త వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను ఆశ్రయించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తులసీనగర్ కు చెందిన ప్రభావతి, ఇదే ప్రాంతానికి చ�