Home » Author »chvmurthy
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బీర్బం జిల్లాలోని విశ్వ భారతి విశ్వవిద్యాలయం క్యాంపస్ లో కలకలం రేగింది. వర్సిటీ క్యాంపస్ లో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. క్యాంపస్ లోని చీనా భవన్ ( చైనా భాషా సాంస్కృతిక శాఖ) దగ్గర పోలీసులు కొత్త జంట మృతదేహాలను గుర�
అమరావతి: గడిచిన 5 ఏళ్లలో ఏపీకీ మోడీ చేసిందేమిలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నిన్న బీహార్లో రామ్ నగర్ లో ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బాబు అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే &n
ఢిల్లీ : భారత వాయుసేన వింగ్ కమాండర్, నేషన్ హీరో అభినందన్ వర్ధమాన్ తోటి ఉద్యోగులతో సరదాగా గడిపారు. వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహచర ఉద్యోగులు అభినందన్ తో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహం �
అమరావతి: ఎన్నికల సంఘం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు వేస్తూనే వుంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12మంది ప్రభుత్వ సిబ్బందిపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్�
హైదరాబాద్: నిజాం కాలేజి వార్షికోత్సవానికి వచ్చిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను విద్యార్ధి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ NSUI కి చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు. ఇంటర్ �
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్పై చేయి చేసుకున్నాడు. కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. ఢి�
ప్రయాగ్ రాజ్ : లోక్ సభ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్ధానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున “భవానీ మా” గా సుపరిచితురాలైన భవానీనాధ్ వాల్మీకి బర
ఒక పక్క ఎండ మండిపోతోంది… గాలిలో తేమ శాతం తగ్గింది. ఎండలో తిరగాలి అంటే చిన్నా, పెద్దా ఎవరైనా సరే ఠారెత్తి పోతున్నారు. కానీ కేరళలోని ఈ పెద్దాయన్ని చూడండి ఎండలో గొడుగు వేసుకుని ఎంత కూల్ గా వెళుతున్నాడో … ఏంటా ఎలా వెళుతున్నాడా అనుకున్నా
తుఫాన్ తో వచ్చిన కూల్ వెదర్ అప్పుడే ఆవిరైపోయింది. ఓ రెండు రోజులు చల్ల గాలులతో చల్లబడిన ఏపీ జనం.. ఇప్పుడు బాబోయ్ ఎండలు, మంటలు అంటున్నారు. రాబోయే 3, 4 రోజులు కూడా ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె
కడప: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించిన 3 సినిమా హాళ్లను ఏపీలో అధికారులు సీజ్ చేశారు. సినిమా ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా థియేటర్ల లైసెన్స్ లు రద్దయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణం�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను తిరిగి విచారణ చేపట్టాలని కోరూతూ హై కోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ శుక్రవారం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 2వేల మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు
హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావసం, సహాయ చర్యలను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. శుక్రవ�
హైదరాబాద్ : రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పర్మిషన్ లేకపోయినా అది కూల్చకుండా, అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు కూల్చారో సమాధానం చెప్పాలని ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కూల్చిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం �
హైదరాబాద్: నాచారంలోని ఓ మందుల తయారీ ఫ్యాక్టరీ పై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లుగా సాగుతున్న వ్యాపారానికి అధికారులు నేడు చెక్ పెట్టారు. ఫ్యాక్టరీపై దాడి చేసి, మందు తయారీకి ఉపయోగి�
హైదరాబాద్: హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టును రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 28 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నటుడు కావాలనుకొ�
త్యంత ఎత్తులో ఉండటంతో.. భీకర గాలులకు ఇది పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా మందికి తీవ్రగాయాలు అయ్యాయి. భారీ వర్షం, గాలులు తీవ్రంగా
ఢిల్లీ : తెలంగాణ శానస సభకు 2018, డిసెంబర్ 7 జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలు తర్వాత పోలింగ్ శాతం పెరగటంపై, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిపై అనుమానాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశ�
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ చెరువు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణించిన వ్యక్తికి 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. కేసు న
అమరావతి : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు విఘ్నాలు వీడలేదు. గత 2 రెండురోజులుగా ఏపీలో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం నడుస్తోంది. ఈ సినిమా ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా గత నెలలోనే విడుదలైంది. కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్న�
హైదరాబాద్: సీరియల్ రేప్స్ అండ్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని రావిరాల గ్రామంలో ఉండగా అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. 2015 నుండి ఇప్పటి వరకు నిందితుడు ముగ్గురు మైనర్ అమ్మాయిలపై అత్యాచ