Home » Author »chvmurthy
ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు. నరసాపురం పార్లమెంట్ నియోజక వర
సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోడానికి అధికారులు చేస్తున్న దాడులు తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.
విశాఖపట్నం: సాగర తీరంలో డ్రగ్స్ సంస్కృతి జడలు విప్పుతోంది. వీకెండ్ పార్టీల పేరుతో యువత ప్రమాదకరమైన డ్రగ్స్ను వినియోగిస్తోంది. బొంబాయి, హైదరాబాద్లాంటి నగరాలకు పరిమితం అయిన రేవ్ పార్టీ కల్చర్ విశాఖ తీరాన్ని తాకింది. రుషికొండ సమీపంలో�
గోదావరి ఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక వైపు మధ్యాహ్నం వేళ ఎండవేడిమి నిప్పులు కొలిమిని తలపించేలా ఉంటే , మరో వైపు ఆకాశాన్నంటుంతోందా అన్నంతగా వచ్చిన సుడి గాలి మైదానంలోని ద�
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారంనాడు తొలిసారిగా గోదావరి నీటితో వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే గోదావరి జలాలను పంట ప
హైదరాబాద్: ఎన్నికలు ముగిసాయి. ఫలితాలకోసం మే 23 దాకా ఆగాలి. కానీ … ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించి వాహానాలు నడిపిన వారికి పోలీసుల శాఖ ఇప్పుడే చలానాల రూపంలో ఫలితం చూపిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ఉత్సాహ
షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నీటిగండం పొంచిఉంది. తీవ్రమైన ఎండలకు తిరుమల గిరుల్లోని జలాశయాల్లో నీరు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి.
హైదరాబాద్: సమాజంలో మహిళల పట్ల నానాటికి పురుషుల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల క్రితం చైతన్యపురిలో ఓయువతికి మందు పార్టీ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మరువక ముందే కూకట్ పల్లి లో ఓ యువతి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిం
ఏపీలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్ధితిపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొత్తగా 2.14 లక్షల సీట్లను సృష్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇండియన్ ఆర్మీలో 2020 జనవరిలో ప్రారంభమయ్యే 130 వ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్ధులకు డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో ఏడాది
హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. వనస్థలిపురంలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
అలహాబాద్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 92 ఖాళీలు ఉన్నాయి.
రాజమండ్రి: పనస తొనల తియ్యదనం చెప్పాలంటే మాటలు చాలవు. పనస పొట్టు కూర ప్రత్యేక మైన రుచితో శాఖాహారుల నోరూరిస్తూ ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే పనసపండ్లు అందుబాటులోకి వస్తాయి. పండ్లజాతిలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పండుగా పేరున్న పనసపండు సాధారణం
హైదరాబాద్: ఖరీదైన కారు వాడటం సొసైటీలో స్టేటస్ సింబల్, ఆకారుకు ఫ్యాన్సీ నెంబర్ ఉందంటే అదో క్రేజ్ … బడా బాబులు ఫ్యాన్సీ నెంబర్లు కోసం ఆర్టీఏ లో అదనపు చార్జీలు చెల్లించి, తమకు నచ్చిన, లక్కీ ఫ్యాన్సీ నంబరును కైవసం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఫ్యాన�
ఎన్నికల సంఘం పనితీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.
తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రం, బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్య�