Home » Author »chvmurthy
ఢిల్లీ : ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, ఓట్ల తొలగింపుపై మా ఫిర్యాదు పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై ఆయన శనివారం సీఈసీ సునీల్ అరోరాను కలిసి 18 పేజీల నివేదిక అందచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడ�
అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 400 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. అర్ధ రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ 80 శాతాన్ని అ
తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం రామానుజ పల్లిలో పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ బూత్ లోకి వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు కల్పించంతో వారంతా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. చంద�
అమరావతి: మంగళగిరి నియోజక వర్గం తాడేపల్లిలో, మంగళగిరి టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ ఆందోళనకు దిగారు. క్రిస్టియన్ పేట పోలింగ్ బూతవద్ద ఈసీ తీరుకు నిరసనగా ఆయన ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం అయ్యిందని ఆయన ఆరోపించారు. ఓటు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లో పోలింగ్ ముగిసే సమయంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ బూతుకు చేరుకుంటున్న ఓటర్లను తమ పార్టీకే ఓటు వేయమని అడిగే క్రమంలో, రెండు పార�
విజయనగరం జిల్లా జీయమ్మ వలస మండలం చిన కుదుమలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది పుష్పశ్రీవాణిపై టీడీపీ అభ్యర్ధి రామకృష్ణ దాడి చేయటంతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన సమయంలో పోలీసులు లేక పోవటంతో ప్రజలే ఆమెకు రక్షణగా ని
ఏపీలో పోలింగ్ చివరి దశలో ఉండగా జరిగిన ఓ పరిణామం కలకలం రేపుతోంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఠాగూర్ తో భేటీ అయ్యారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం ఐరాల మండలం కట్టకిందపల్లిలో ఉద్రిక్త వాతావరణం.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బీభత్సంగా మారింది. పోలింగ్ బూత్ నెంబరు 21, 22, 23లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ వాళ్లు దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్.. వైసీపీ వాళ్లే దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ వాళ్లు ఒకర
సాయంత్రం 6 లోపు పోలింగ్ బూత్ లో ఉండి, ఓటర్ల లిస్టు లో పేరు ఉన్నవాళ్లందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి బుధవారం(ఏప్రిల్ 10, 2019) రాత్రి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఆయన తన సతీమణి సమాధి దగ్గర నివాళి అర్పిస్తుండగా ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుంటూరులో ఐటీ సోదాల కలకలం చెలరేగింది. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏక కాలంలో 3 చోట్ల సోదాలు న
ఢిల్లీ: ఐదో విడత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 స్ధానాలకు మే 6 వ తేదీన ఐదో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ లో 5, జమ్మూ కాశ్మీర్ 2, మధ్యప్రదేశ్ లో 7, ఝూర్ఖండ్ లో 4, రాజస్ధాన్ లో&n
అనంతపురం: రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని కోర్టు కోరడం హర్షించదగ్గ పరిణామం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చిన 72 సంవత్సరాల్లో రాఫెల్ పెద్ద కుంభకోణం అని �
హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ప్రజలను ప్రలోభాలకు
హైదరాబాద్: సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కిషన్ రెడ్డిని పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. సికింద్రాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఏజెంట్ పవన్ కుమ�
ఏపీ లో మరి కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభ కానుంది.
మరి కొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
ఎన్నికల సంఘం తీరుకునిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్నా చేపట్టారు.
అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ప్రకాశం జిల్లా ఎస్పీ కోయప్రవీణ్ ను బదిలీ చేసిన ఈసీ ఇప్పుడు గుంటూ�