Home » Author »chvmurthy
వనపర్తి: వనపర్తి జిల్లాలో చందాలు ఇవ్వాలని బెదిరిస్తూ మవోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలు కలకలం సృష్టించాయి. చిన్నాంబావి మండలంలోని నలుగురు గ్రామ పంచాయితీ సర్పంచ్లకు 20లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తూ లేఖలు వచ్చాయి. జిల్లాలోని మియాపూర్ త�
అహమ్మదాబాద్ : మోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమరభేరి మోగించబోతోంది. 58 ఏళ్ల తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశం తర్వాత సభ జరగనుంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో తొలిసారి
హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో జరిగే శాసన మండలి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీచేస్తూ.. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకి కేటాయి�
అమరావతి: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా పేర్లు ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండ
అమరావతి : ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని ఏపీ బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారైంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థా�
పాల్వంచ: సమాజంలో ఎవరూ లేక అనాధ శవాలుగా మిగులుతున్న వారు కొందరైతే, అందరూ ఉండి ఆస్తులు పంపకం జరగక పోవటంతో తల్లిదండ్రుల శవాలను అనాధలా వదిలేస్తున్న ప్రబుధ్దులు మరికొందరు ఉంటున్నారు. ఆస్తి కోసం మానవత్వం మరిచిన కొడుకులు తల్లి శవాన్ని దహనం చేయకు�
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టూ వీలర్ను ఢీ కొనడంతో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అంద
హైదరాబాద్: రాష్ట్రంలో నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అసెంబ్లీలో నిర్వహిస్తారు. మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయ
విజయవాడ: వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరటానికి రంగం సిధ్దమైంది, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాధాను సోమవారం రాత్రి 12న్నర తర్వాత చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వచ్చారు. టీడీపీలో చేరిక పై రాధా చంద్రబాబు తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. �
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడికి పధక రచన చేసిన ప్రధాన సూత్రధారి ఎలక్ట్రీషియన్ మహ్మద్ భాయ్ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. త్రాల్లోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన�
ఢిల్లీ : 2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్ర పతి భవన్లోని దర్బార్ హాలులో సోమవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 2019 పద్మ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. 112 మంది విజేతల్లో ఈరోజు 56 మందికి ఆయన పురస్కారాలు అంద�
హైదరాబాద్ : ఓవర్ స్పీడ్ తో పాటు సైలెన్సర్లు తీసేసి.. సౌండ్ ఎక్కువ చేస్తున్న టూవీలర్స్ పై దృష్టి పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అకతాయిలు బండి సైలెన్సర్ మారుస్తూ.. శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు. విపరీతమైన సౌండ్ తో మిగతా వాహనదారులక�
ఎన్నికల కూత కూసిందో లేదో..అప్పుడే తెలంగాణ కాంగ్రెస్కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ చెందిన నేతలు ఒక్కొక్కరుగా ‘చేయి’ ఇస్తున్నారు. చేయి వద్దు..కారు ముద్దు అంటున్నారు. దీనితో అసెంబ్లీలో క్రమక్రమంగా బలం పడిపోతుండగా గులాబీ మెజార్టీ అధికమౌతూ వస్
రాహుకాలం…..నాలుగక్షరాల ఆ పదం రాజకీయనాయకులను ఇప్పుడు వణికిస్తోంది. మహామహానేతలను సైతం నానుంచి తప్పించుకోలేవంటూ భయపెడుతోంది. పొలిటికల్ హిస్టరీలో తమదైన స్టైల్లో చక్రం తిప్పిన నేతలను కూడా ఆ నాలుగుక్షరాల పదం సెంటిమెంటల్గా షివరిం�
రాయ్ పూర్ : చత్తీస్ ఘడ్ పోలీసులకు వారంతపు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు లేకుండా నిర్విరామంగా విధులు నిర్వరిస్తున్న పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం �
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేసింది. దేశంలోని 543 లోక్ సభ స్దానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీకి ఏప్ర
ఢిల్లీ : 17 వ లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�
పోల్ సైరన్ మోగింది. ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుండగా , మే 23 న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఒకసారి ఏపీ రాష్ట్రాన్ని పరిశీలిస్తే…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 25 లోక్ సభ సీట్లున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలుగ�
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అ�