Home » Author »chvmurthy
హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తు
హైదరాబాద్: మంగళవారం(ఫిబ్రవరి-19-2019) జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ టీమ్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలు, సమర్ధత ఆధారంగా సీఎం తన టీమ్ను ఎంపిక చేసుకున్నట్లు
హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్లో ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 3 ఏళ్లలో 41వేల 500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు 2 ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి. దేశంలోని ఐటీ రంగంలో అందరినీ దృష్టిని ఆకర్షిస్తూ ప్రపంచంలోని టాప్ 5 ఐటీ క�
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక�
శ్రీనగర్ : పుల్వామా ఘటన అనంతరం జమ్మూ ప్రభుత్వం కొందరు వేర్పాటు వాద నేతలకు కల్పిస్తున్న భద్రత తొలగించింది. భారత్ లో ఉంటూ పరోక్షంగా పాకిస్తాన్ కు సహకరిస్తున్న 5 గురు జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద నేతలకు అక్కడి ప్రభుత్వం భద్రత ఉపసంహరించింది. ప్
హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రాధమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీల పోస్టులను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 6వేల 143 భాషా పండిట్ పోస్టులును స్కూల్ అసిస్టెంట్ లాం
ఫైజాబాద్ : వివాదాస్పద రామజన్మ భూమి.. అయోధ్యలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన చేసేందుకు ద్వారాక పీఠాధిపతి శంకరాచార్యస్వామి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి తలపెట్టిన పాదయాత్ర స�
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. ఫిబ్రవరి 20 తర్వాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న ఈసీ ఆదేశాలతో యూపీ ప్రభుత్వం ఆదివారం ఈ బదిలీలు చేపట్టింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున సీ�
మైసూరు: దక్షిణాది కుంభమేళా ఆదివారం నుంచి కర్ణాటక లో ప్రారంభమవుతుంది. మైసూరు సమీపంలోని టీ.నరసీపుర పట్టణం వద్ద కావేరి, కపిల, స్పటిక నదుల సంగమం వద్ద నేటి నుంచి 3 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దక్షిణాది కుంభమేళాగా పేరు గాంచిన ఈవేడుక కోసం ప్�
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ వస్తున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల�
హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అను�
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్ఐఆర్ ప్రతిని మీడియాకు ఇచ్చేందుకు మంగళగిరి డీఎ�
నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ వ్యవస్థ స్తం�
ఆదిలాబాద్ : కల్తీ పత్తి విత్తనాలు కాటేసి, రైతన్నలు నిండా మునిగిన తర్వాత వ్యసాయ శాఖ అధికారులు ఇప్పుడు కళ్లు తెరిచారు. సీజన్ ప్రారంభంలో కల్తీ విత్తనాల దందాను అడ్డుకోవాల్సిన అధికారులు పంట నష్టపోయిన తర్వాత కంటి తుడుపు చర్యగా దాడులు ప్రార�
హైదరాబాద్: కిడ్నీ సమస్యతో బాధపడుతూ…తరచు డయాలసిస్ చేయించుకునేందుకు హాస్పటల్స్ కు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు TS RTC లో ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నట్లు TS RTC ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. మానవతా ధృక్
హైదరాబాద్: తెలంగాణా ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరూతూ సీఎం కేసీఆర్ తో సహా పలువురు నాయకులు ఉద్యమ సమయంలో రైల్ రోకోలు, రైలు పట్టాలపై నిరసనలు తెలుపుతూ ధర్నాలు నిర్వహించారు. క�
చండీఘడ్: పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి ఘటన కారణంగా తన 3 రోజుల పాక్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) నేత అభయ్ సింగ్ చౌతాలా. ఆయన పాకిస్తాన్ లోని లాహోర్ లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో వివాహ�
అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. వీటిలో ముఖ్యంగా బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వైసీపీ బీసీ గర్జన సభ నిర్వహిస్తోంది. అధికారంలోకి వ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జిల్లాల ఏర్ప�
ప్రధాని నరేంద్ర మోడీని, ప్రభుత్వాన్ని నమ్మలేమని పుల్వామా ఉగ్రదాడిలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.