Home » Author »Guntupalli Ramakrishna
ఋతు తిమ్మిరి మరియు పొత్తికడుపు నొప్పిని ఎదుర్కొంటున్న బాలికలు, మహిళలు వేడిగా ఉండే వాటిని తినాలని లేదా త్రాగాలని నిపుణులు సూచిస్తుంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన కుంకుమపువ్వు పాలు మహిళలు అధిక పొత్తికడుపు నొప్పి మరియ�
కూరగాయలు మరియు పండ్లు గుండె-ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తాయి. చాలా పండ్లు మరియు కూరగాయలలో ముఖ్యంగా విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గ�
రక్తపోటు అనేది శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఉపయోగించే శక్తి యొక్క కొలత. రెండు వేర్వేరు కొలతలు ఉన్నాయి. సిస్టోలిక్ రక్తపోటు , మరియు డయాస్టొలిక్ రక్తపోటు రెండూ మిల్లీమీటర్ల పాదరసంలో కొలుస్తారు. తరచుగా సిస్టోలిక్,డయాస్టోలిక్ న�
ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
అసంతృప్త కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ను కలిగి ఉండదు. కేలరీలు చాలా తక్కువగా ఉండటం వలన, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే బెండను తక్కువ క్యాలరీ ఆహారానికి ఉపయోగకరమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. బెండకాయలో పోషకాలు మరియు డైటరీ ఫైబర్ కూడా ప�
నారుమడి లో ఊద నిర్మూలన కు బొలెరో లేదా సాట్రాన్ ను 1.5 నుండి 2.0 లీటర్లు , 200 లీ నీటిలో కలిపి ఎకరా నారుమడిలో విత్తిన 7 వ లేదా 8 వ రోజు పిచికారి చేయాలి . దీని రసాయన నామం బెంథియోకర్బ్ 50% ఇ.సి . అలాగే దీనికి బదులుగా మాచేట్, టీర్, ట్రాప్, మిల్ క్లోర్, ధను క్లోర్, అన�
తొలకరిలో జూన్ 15 నుండి జులై 15 లోపు, రబీ లో మెట్ట భూముల్లో అక్టోబరు నుండి నవంబర్ 15 లోపు, రబీ లో మాగాణి లో నవంబర్ నెలలో, వేసవిలో మరియు వేసవి అరుతడిలో ఫిబ్రవరి 15 నుండి, వేసవిలో మాగాణి లో మార్చి నెల 15 వరకు విత్తుకోవచ్చు. రబీ లో వరి భూముల లో నవంబర్ 15 నుండి �
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తూ మరణించిన సైనికుల భార్యలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 20 నుంచి 27 స�
అభ్యర్ధుల ఎంపికకు హెచ్సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనిలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలో కొన్ని ప్రమాణాలను పరిశీలించి. తర్వాత ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 2లక్షలు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షల కంటే తక్కువ ఉ�
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ చేయాలన్న నియమం ఏమీ లేదు. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తుంటే ఓ పరిధికి లోబడి మాత్రమే వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు అనేవి కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంత�
రక్తపోటును నియంత్రణలో ఉంచటంతోపాటు, రక్త శుద్ధికి పెసరపప్పు సహాయపడుతుంది. శరీరాలన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. త్వరగా జీర్ణం అవుతుంది. గుండె కు ఎంతో మేలు చేస్తుంది. పెసర గింజలని ఉడికించి తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ప్రోటీన్స్,మినరల్స్, వి�
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వడదెబ్బలు లేదా ఇతర చిన్న చికాకులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కలబంద రసం విటమిన్లు, ఖనిజాలు మరియు అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది. ఈ కారణంగా, రసం అంతర్గతంగా తీసుకుంటే జీర్ణశక్తిని పెంచుతుంది మరియ�
శరీరం యొక్క నిర్విషీకరణ మరియు హృదయ మరియు జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గించే హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ అనే ఫైటోకెమికల్ ఉనికిని కలిగి ఉంది. ఫైటోకెమికల్ కొవ్వును కాల్చే మరియు ఆకలిని అణిచివేసే సా
ఇంత వరకు బాగానే ఉన్నా తాంబూలం సేవించిన తర్వాత తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించిన విషయం చాలామందికి సరైన అవగాహన ఉండదు. తాంబూలం తిన్న తర్వాత కొన్ని ఆహారపదార్థాలు తినకూడదు.
ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి గ్రీన్ టీలు మొదటి నేచురల్ పద్ధతిగా ప్రసిద్ధి చెందాయి. క్యాన్సర్ పై పోరాటంలో గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది.
శరీరంలో నీటి శాతం తక్కువ అయినా మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి రోజుకు 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి.
కొర్ర రకాలు అన్నీ దాదాపు 28- 32 రోజుల్లో పూత దశకు వస్తాయి. ఆ సమయంలో పంట బెట్టకు లోనుకాకుండా చూసుకోవాలి. గింజ పాలుపోసుకొనే దశను దాటి 58-62 రోజుల్లో పరిపక్వానికి వచ్చి కోతకు వస్తుంది.
అధిక దిగుబడి మరియు మంచి నాణ్యమైన పండ్లను పొందడానికి పియర్ మొక్కను కత్తిరింపులు చేయాలి.వ్యాధి బారిన పడిన, నాశనం చేయబడిన, విరిగిన,బలహీనమైన కొమ్మలను కత్తిరించి చెట్టు నుండి వేరు చేయాలి. పియర్ పండ్లు జూన్ మొదటి వారం నుండి సెప్టెంబర్ వరకు కాపుకు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ట్రైనీ ఇంజనీర్ సివిల్, ట్రైనీ ఇంజినీర్ ఎలక్ట్రికల్, ట్రైనీ ఇంజినీర్ మెకానికల్ పోస్టులకు గేట్ 2022 ర్యాంకుల అధారంగా ఎంపిక చేస్తారు.