Home » Author »Guntupalli Ramakrishna
నిమ్మరసం, తేనె కలిపి తీసుకునే బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనే వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. నిమ్మరసంతో కూడిన బ్లాక్ టీ జీర్ణక్రియలో సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ ని రోజూ ఉదయం పరగడుపున తీసు
అభ్యర్థుల వయస్సు 27 నుంచి 40 ఏళ్లు ఉండాలి.జనరల్ కేటగిరీ, EWS మరియు OBC కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ, మహిళా కేటగిరీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితా రూపొందించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఉచితం. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ.100. దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.
లేయర్ కోళ్ల పెంపకంలో భాగంగా కోడి పిల్లలకు కొక్కెర తెగులు అదే విధంగా శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా లసోటా మరియు ఐబీ కలిసి ఉన్న వ్యాక్సిన్ను కోడి పిల్లల కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క ఇవ్వాల్సి ఉంటుంది. 8 నుంచి 10 రోజుల వయసులో లేయర్ కోళ్ల
మునగ నాటిన నెలన్నర తర్వాత గుంతకు 45 గ్రాముల నత్రజని, 15 గ్రాముల భాస్వరం, -30 గ్రాముల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కొక్క గుంటకు 100గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు పారించాలి.
గర్భధారణ సమయంలో, శరీరంలోని రక్త పరిమాణం 30 నుండి 50% వరకు పెరుగుతుంది, ఇది శరీరానికి ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అవసరాన్ని పెంచుతుంది. బచ్చలికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని ఐరన్ అవసరాలను తీరతాయి.
అల్లంలోని రసాయన సమ్మేళనాలు మొత్తం రక్త కొలెస్ట్రాల్ను అలాగే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి గుండె జబ్బులకు దోహదపడే కొలెస్ట్రాల్ యొక్క భాగాలు. కొలెస్ట్రాల్ మరియు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు ధ�
పెరుగు ఒక ప్రసిద్ధ పులియబెట్టిన పాల ఉత్పత్తి. బ్యాక్టీరియా పాలలోని సహజ చక్కెరలను పులియబెట్టి, పాలను పెరుగుగా మారుస్తుంది. ఇది కాల్షియం, విటమిన్ బి, భాస్వరం మరియు మెగ్నీషియంతో సహా అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంది.
తినే ఆహారంలో విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. తినే ఆహారంకూడా కంటి చూపు మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. చాలామంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది రుచికరంగా ఉందని చెబుతారు.
లి౦గాకర్షకబుట్టలలో ఎకరానికి 2 చొప్పున అమర్చడంవలన శనగపురుగుల ఉనికిని గుర్తి౦చవచ్చును. ఈ బుట్టలలో ఎక్కువగా మగ, తల్లిపురుగులు వున్నట్లు అయితే శనగపురుగు ఉనికిని ముందుగా పసిగట్ట వచ్చు. పొలంలో ఎకరానికి 6-7 పక్షి స్టావరాలను ఏర్పాటు చేయట౦ వల్ల మైనా
వీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేయుట ద్వారా పురుగు కోశస్థ దశలను నివారించవచ్చు. దీంతోపాటుగా పంట మార్పిడి చేపట్టుట వలన పురుగు ఉదృతి కొంతవరకు నివారించవచ్చు. పచ్చిరొట్ట పంటలను సాగుచేసి పొలంలో కలియదున్నాలి, చివరిదుక్కిలో ఎకరాకు 200 కిలోల వే
మొత్తం ఖాళీలు 55 ఉన్నాయి. వాటిలో ఎన్సీసీ మెన్ 50 ఖాళీలు, ఎన్సీసీ ఉమెన్ 05 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయస్సు 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్టింగ్ చ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అకౌంటింగ్/ఫైనాన్స్/కామర్స్ స్పెషలైజేషన్లో యూజీ/మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ/ఐసీఎస్ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మధుమేహం ఉన్నవారికి, ఆకుపచ్చ మరియు ఊదా ద్రాక్ష వంటి పండ్లను తినడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ద్రాక్ష అందించే శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరానికి కార్బోహైడ్రేట్లు అవసరం. ద్రాక్షలో విటమిన్లు, ఖ�
టమాటాల్లో విటమిన్ సి, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు బీటా కెరోటిన్, లైకోపీన్లు ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తాయి. అలాగే క్యారెట్లో చాలా ఫైబర్ ఇంకా బీటా కెరోటిన్ లభిస్తాయ
మునగాకులో బీటా-కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉన్నాయి. ఈ పోషకాలు కంటి చూపును కాపాడతాయి మరియు కంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. క్యారెట్లు బీటా కెరోటిన్ యొక్క గొప్ప మూలం, ఇది విటమిన్ ఎగా మెరుగైన కంటి చూపును �
ప్రాసెస్ చేయబడిన మాంసంలోని నైట్రేట్ హానికరమైన N-నైట్రోసో సమ్మేళనాలుగా మారుతుంది. ప్రాసెస్ చేయబడిన మాంసం ఉత్పత్తులు అధిక వేడికి (266°F లేదా 130°C కంటే ఎక్కువ), బేకన్ను వేయించేటప్పుడు లేదా సాసేజ్లను గ్రిల్ చేసేటప్పుడు వంటివి ప్రధానంగా నైట్రోసమై�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0, 8.0 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటాయి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తినట్లయితే రైజోబియం క్చర్ విత్తనానికి పట్టించి వి�
3 కిలోల పచ్చి మిరపకాయలను కాడలు తీసి, వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అరకేజి వెల్లుల్లి పాయలను పొట్టుతీసి, వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్లో ఒక రాత్రంతా నానబెట్టాలి. తరువాతి రోజు పచ్చిమిర్చి ద్రావణం, వెల్�