Home » Author »Guntupalli Ramakrishna
చాలా మంది స్వీట్లు ఇష్టంగా తీసుకుంటారు. వాటిని తినకుండా మానుకోవటం కష్టంగా ఉంటుంది. అధిక చక్కెర వినియోగం వల్ల మధుమేహం, కొవ్వు కాలేయ వ్యాధి, అధిక రక్తపోటు, వాపు, బరువు పెరుగుట వంటి ప్రమాదాలు ఉంటాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల
అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను గేట్ స్కోర్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస�
టెంక పురుగులు పిందెలు సైజులో ఉన్నప్పుడు ఆశిస్తాయి. వీటి నివారణకు ఒక మిల్లీ లీటరు డెల్టామైత్రిన్ లేదా 2.5మిల్లీ లీటరు క్లోరోఫైరిపాస్ లేదా రెండు మిల్లీ లీటర్ల లెబాసిత్ను లీటరు నీటికి కలిపి మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
మొక్కలో అమినో అమ్లాలు, మాంసకృత్తులు తయారు కావడానికి జింకు ఉపయోగ పడుతుంది. నత్రజని, భాస్వరం పోషకాల సమర్థ వినియోగానికి కూడా జింకు తోడ్పడుతుంది. మొక్క ఎదుగుదలకు కావాల్సిన ఇండోల్ అసెటిక్ ఆసిడ్ అనే హార్మోను తయారు కావడానకి జింకు ఉపయోగపడుతుంద
ఆహారం తినే టప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి , నెమ్మదిగా తినాలి, ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తినే టప్పుడు మాట్లాడరాదు ,మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి. తినే స్థలము పరిశుభ్రంగా ఉండాలి , స్థిరాసనం లో ఉండి తినాలి.
సబ్జా గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్లో యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడిని నివారిస్తాయి కాబట్టి, అకాల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్కు పోషణనిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
నిజానికి ఆరోగ్యం బాగుండాలి అంటే నిద్ర చాలా అవసరం. సాధారణ మనిషి రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. సరైన నిద్ర లేక పోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బ తింటుంది. నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినా�
బొటనవేలు, ఉంగరం వేలు రెండు మడవాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర రోజువారిగా వేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న వారు ఈ ముద్ర వేయటం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
మిరపలో తఫతఫాలుగా నీరు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి, నీరు కట్టిన ప్రతీసారి కూడా కలుపు మొలిచే అవకాశం ఉంటుంది. పైరులో సాళ్ళుకమ్ముకున్న తరువాత కలుపు వలన పెద్దగా సమస్య లేనప్పటికిని, పాయలాకువంటి కలుపు ఆశించినపుడు పైరు నీడలోకూడ పెరుగుతూ �
ఒక గుడ్డు తెల్లసొనను గిన్నెలో వేసి చెంచా చొప్పున తేనె, గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు పోతాయి.
తలలోని రక్తనాళాలు లో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోతే తల నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోకపోవడం కూడా తలనొప్పికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
బీట్రూట్ జ్యూస్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి మొటిమలతో పాటు వాటి వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. ఒక టీస్పూను పెరుగులో, రెండు చెంచాల బీట్రూట్ జ్యూస్ కలిపి మచ్చలున్న చోట ఆ మిశ్రమం రాయాలి.
అంజీరాలను రోజువారిగా తీసుకోవటం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా నీరసం, నిస్సత్తువ, శారీరక బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పప్పు ధాన్యాలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే పీనట్ బటర్ లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
పంట వేసే ముందుగా వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతరపంటగా ధనియాలు 16:4 సాగు చేయాలి. చుట్టుపక్కల 4 నాలుగు వరసల జొన్న పంట, 50 నుండి 100 బంతి మొక్కలను నాటుకోవాలి. జీవరసాయనాలైన వేప గింజల కాషాయం లేదా వేప నూనె (300 పి.పి.ఎమ్) 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారి చేయా
ఈ మొండి జాతి కలువు మొక్కలైన వయ్యారిభామ మరియు తుత్తురబెండ నివారణకు రైతులు ఈ కలుపును పూతకు రాక ముందే వీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేలపైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష/ షార్ట్లిస్టింగ్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో జనవరి 26, 2023 దరఖాస్తుకు తుదిగడువుగా నిర్ణయించారు.
అభ్యర్థులను స్క్రూటినీ, ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 స్టైపెండ్గా అందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.