Home » Author »Guntupalli Ramakrishna
చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండెను సురక్షితంగా ఉంటుంది.
నీళ్ళ విరేచనాల సమస్యతో బాధపడేవారు బెల్లం, ఆవాలు సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి చిన్నచిన్న మాత్రలుగా చేసి మూడు పూటలా వేసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుముఖం పడతాయి.
శ్యామల రకం పంట 130-150 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి దిగుబడి 7-9 టన్నుల వరకూ ఇస్తుంది. పూస పర్పుల్ క్లస్టర్ రకం దీని పంట కాలం 135-145 రోజులు. ఎకరానికి 13-16 టన్నుల దిగుబడి పొందవచ్చు. పూస పర్పుల్ లాంగ్ రకం పంట 135-145 రోజుల్లో కాతకు వస్తుంది.
ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వ�
బంగాళాదుంపను ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని జంతు ఆధారిత అధ్యయనాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల వాపును సమర్థవంతంగా తగ్గించటంలోనూ ఇది సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తుంది.
మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాక పెరుగులో మెంతుల పొడిని కలుపుకుని తినడం వల్ల కూడా ఆకలి పెరుగుతుంది. అలాగూ 2 టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మెంతులను తీసి పరగడుపునే తినాలి. తరువాత ఆ నీటిని త�
కంటిశుక్లం సమస్యతో బాధపడుతున్న వారు రోజ్ వాటర్ ని, నిమ్మరసాన్ని 3:1 నిష్పత్తిలో తీసుకొని రెండు కళ్లలోనూ చుక్కలమందుగా వేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. కళ్లు తిరగటం, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారు ఒకటేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు
పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల వైరల్, బాక్టీరియల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. ఈ రెండి
యూకలిప్టస్ ఆయిల్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలని అందిస్తుంది. దీని ఘాటైన నూనె, శరీరాన్ని చల్లబరచి బాక్టీరియా, ఇతర క్రిములను నశింపజేస్తుంది. యూకలిప్టస్ నూనెను చర్మం అధికంగాను వేగంగాను పీల్చుకుంటుంది. యూకలిప్టస్ నూనె శరీర మర్దనకు ఉపకరిస్తుంది.
శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం అరగంట ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మానసికంగా కృంగుబాటు లేకుండా ఉంచేందుకు వ్యాయామం దోహదపడుతుంది.
తామర పురుగులు మడి దశ నుండి పంటను ఆశించి నష్టపరుస్తాయి. పురుగులు ఆకులపై చేరి రసాన్ని పీల్చటం వల్ల కాడలపై తెల్లని లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి.
స్ట్రోక్ లక్షణాల తేలికపాటివి. నిర్దిష్టంగా ఉండవు. తల తిరగడం, మైకం, తీవ్రమైన నీరసం ఏర్పడుతుంది. వికారం, అకస్మాత్తుగా పడిపోవటం వంటి పరిస్ధితులు ఎదురవుతాయి.
తులసి ఆకులు, వేపాకు, లవంగాలు, కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని కూడా ముఖానికి అప్లై చేస్తూ ఉంటె మంచి ఫలితం కన్పిస్తుంది. తులసి ఆకులు, గ్రీన్ టీ ఆకులు, పెరుగు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
చలి కాలంలో బాడీ హీట్ మెయింటెయిన్ చేయడంలో ఉన్న కష్టం కారణంగా, హైపోథెర్మియా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా గుండె యొక్క రక్త నాళాలకు నష్టం కలుగుతుంది. ఇప్పటికే హార్ట్ ఎటాక్స్ ఉన్న వారికీ ఈ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
పండుగ సందర్భంగా పసందైన ఆహారాలు తీసుకుంటే ఆసందర్భంలో సుఖవంతంగా నిద్రపోవాలనిపిస్తుంది. బద్దకంగా ఉంటుంది. అయితే భోజనం తరువాత 10 నిమిషాల సులభమైన నడక ఇంట్లో సున్నితంగా వ్యాయామం చేయడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, తగ్గించడానికి స�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగం లో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.
శనగపచ్చ పురుగు నివారణకు ఎకరాకు 20 వరకు పక్షిస్ధావరాలను ఏర్పాటు చేయాలి. ఎర పంటలుగా బంతి, ఆవాల మొక్కలను అక్కడక్కడా పొలంలో వేయాలి.
మినుము పంటను సెప్టెంబరు చివరి వారం నుండి నవంబరు 15 వరకు సాగు చేపట్టవచ్చు. ఎకరానికి 10 కిలోల విత్తనం అవసరమౌతుంది. ఇక ఎరువులకు సంబంధించి 20కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులను ఎకరం పొలంలో చల్లుకోవాలి.
జలంధర బంధాసనం వేసే ముందు పద్మాసనంలో కూర్చోవాలి. వెన్ను, మెడ నిటారుగా ఉంచాలి. అరచేతులను మడిచి మోకాళ్లపై ఉంచాలి.
ప్రతిరోజు శరీరానికి 1000 నుండి 1500 మి.ల్లీ గ్రాముల కాల్షియం అవసరత ఉంటుంది. ఇంతకంటే అదనంగా కాల్షియం శరీరంలో చేరినా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.