Home » Author »Guntupalli Ramakrishna
రక్తపోటు ఉన్నవారు, బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల బరువు పెరుగుతామన్న భయమే ఉండదు. ఊబకాయంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.
పిల్లలకు ఆకలి మందగించిందని గమనించినట్లైతే ఆకలి పెరగటం కోసం పెరుగులోకొంచెం శొంఠిపొడిని, సైంధవ లవణాన్ని కలిపి పిల్లలకు తినిపిస్తే ఆకలి పెరు గుతుంది. భోజనానికి ఒకటి రెండు గంటల ముందు బెల్లం పానకానికి మిరియాల పొడిని చేర్చి తాగిస్తే కూడా ఆకలి వ
దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కోకో పౌడర్ను కలపాలి. ఈ పేస్టులని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వృద్ధాప్యం ఆగిపోతుంది. దీన్ని వారానికి 3 సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుం�
ప్రాణాయామం ఒక ధ్యానం లాంటిది కాబట్టి ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే హార్మోన్లను విడుదల చేస్తుంది. అధిక రక్తపోటు తో బాధపడేవారు ప్రాణాయామం చేయడం చాలా మంచిది.
ఇంగువ అధిక కొవ్వు వృద్ధిని తగ్గించడం ద్వారా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మరియు జీవక్రియ మెరుగుపరుస్తుంది, అందువలన అధిక బరువు నివారించుటలో సహాయపడుతుంది.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే క్వాలిఫైయింగ్ పరీక్ష, పని అనుభవం అధారంగా తుది ఎంపి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 12,000 నుండి 1, 10000 వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది 25 జనవరి 2023గా నిర్ణయించారు.
పిల్ల మరియు తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, వృవ్వులు మరియు కాయల నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన అకులు ముడతలు వడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లయితే గింజ తయారవ్వదు. ఈ పురుగులు తేనె వంటి పదార్ధాన్ని విసర్జిస్తాయ
ఎకరానికి పంటపై ఒక అడుగు ఎత్తులో పక్షిస్ధావరాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న లద్దె పెరుగులను ఆకులపై కనిపించిన వెంటనే 5శాతం వేప గింజల కషాయం, సాయంత్రం సమయంలో పిచికారి చేసుకోవాలి.
టొమాటో రసంలో విటమిన్లు, గుండె పనితీరుకు అవసరమైన పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. టొమాటో జ్యూస్లో కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్ B-3ని కలిగి ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
కిడ్నీ బీన్స్లో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉంటాయి. తద్వారా, ఈ సమ్మేళనాలు క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చ
బరువు పెరగకుండా చూడటంలో ఆహారం, జీవనశైలిలో మార్పలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అధునిక పోకడలతో కొత్త ఫుడ్ ట్రెండ్ ల కారణంగా బరువు పెరగటంతోపాటు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని గుర్తుం�
శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరటంచంతోపాటుగా, ఉబ్బసం తో బాధపడేవారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్ను నిరోధించి, నివారిస్తుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్డీ(సివిల్), ఎంటెక్(ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్/ జియోటెక్నికల్ ఇంజినీరింగ్/ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్)ను ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూను సి�
పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ, డిప్లొమా/బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హత కలిగినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రాధమిక ప్రాసెసింగ్లో చేసినటువంటి ముడిసరుకును ఆహారంగా తీసుకోవచ్చు. పంట ప్రక్రియను సరళీకృతం చేయడానికి, తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాలను వండుటకు సిద్దంగా ఉన్న పదార్థాలను తయారు చేయుటను ద్వితీయ ప్రాసెసింగ్ అంటారు.
నారు మడికి ఎంపిక చేసిన భూమిని బాగా దుక్కిదున్ని ఎత్తైన నారుమళ్ళను తయారు చేయాలి. ఒక ఎకరా నేల సాగు చేసేందుకు 10మీ పొడవు, 1 మీ వెడల్పుగల నాలుగు మడులు అవసరం అవుతాయి. మడికి మడికి మధ్య నీటి కాలువలను ఏర్పాటు చేయాలి.
పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండటం మంచిది. సూర్యాస్తమయం అవ్వగానే శరీరంలో నిద్రకు సాయపడే మెలటోనిన్ హార్మోను విడుదలవుతుంది. టీవీ, మొబైళ్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి దీని విడుదలను అడ్డుకుని నిద్ర రాకుండా చేస్తుంది.
శిశువు జన్మించిన తరువాత మూడునెలల కాలంలో తల్లులు గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు, వేడిచేసి చల్లార్చిన నీటిని ఇస్తుంటారు. తల్లిపాలు సరిపడినంత ఉన్నప్పుడు వీటి అవసరం లేదు. తల్లిపాలు తాగటం వల్ల అలర్జీలు వస్తాయని కొందరు అపోహపడుతుంటారు. అలాంటి ఏమి ఉండ�