Home » Author »Guntupalli Ramakrishna
జీర్ణాశయం పనితీరు మెరుగుపడాలంటే నాలుగు కాయల్ని ఉప్పుతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం తగ్గిపోతుంది. మధుమేహులకు వాక్కాయలు మేలు చేస్తాయి.
అంతేకాకుండా టీ, కాఫీలకు బదులుగా గ్రీన్, వైట్ , బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి. కెఫిన్ కూడా బరువు పెరగటానికి కారణమౌతుందని నిపుణులు చెబుతున్నారు.
తులసి, దాల్చిన చెక్క, నల్లమిరియాలు , శొంఠి వేసి డికాషన్ కాచుకుని రోజులో ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. 150 మిల్లీ లీటర్ల వేడి పాలలో అర టీస్పూన్ పసుపు వేసుకుని రోజులో రెండు సార్లు తీసుకోవాలి.
మెంతిపొడి పొట్టలో గ్యాస్ ను బయటకు పంపటంలో తోడ్పడుతుంది. తద్వారా ఆకలి పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం మెంతిపొడిని తేనె తో కలిపి తీసుకోవటం మంచిది. పెరుగులో కలుపుకుని కూడా తినవచ్చు.
కుండీల్లో సులభంగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. దీనికి ఉండే నిమ్మ సువాసనకు దోమలు అసహనంగా ఫీలవుతాయి. దీనిని ఇంటి ముంగిట్లో కుండీల్లో లేదంటే విడిగా పెంచుకోవటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. ఈ అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో జనవరి 9, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంద�
అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులను రాత పరీక్ష, అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భూమిలో తేమ అధికంగా ఉన్నట్లయితే వేరుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోతాయి.
విత్తన పంటలో కలుపు నివారణ, అంతర కృషి, ఎరువుల, సస్యరక్షణ సకాలంలో చేపట్టటం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. పంట పెరిగే దశ, పూత దశ, కాయ తయారయ్యేప్పుడు , కాయలు పూర్తిగా తయారైన దశలో బెరుకులు తీసే పనిని చేపట్టాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్ , డిప్లొమా, డిగ్రీ ( మైనింగ్, మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
తల్లిదండ్రులకు శిశువు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించే పదార్థాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. పిల్లలు చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. వారి చర్మానికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో కొంత అదనపు శ్రద్ధ అవసరం.
చక్కెర, అధిక ఆల్కహాల్ మరియు అన్ని ప్రాసెస్ చేసిన పిండిలు వంటివాటికి దూరంగా ఉండాలి. పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించే బదులు పిండి పదార్థాలలో ఎక్కువ భాగం తక్కువ గ్లైసెమిక్ మరియు ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.
మేఘావృతమైన రోజులలో కూడా బయటికి రావడం, సహజ కాంతికి బహిర్గతం కావటం, శారీరక శ్రమ,వ్యాయామంలో పాల్గొనడం, ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో ,ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జాబ్ ఓరియెంటెడ్ అప్టిట్యూడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు 21,700 నుండి 69000వరకు చెల్లిస్తారు.
కంప్యూటర్ అధారిత పరీక్ష, రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారు. నెలకు వేతనంగా 60వేల రూపాయలు చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
నవంబరు నుండి డిసెంబరు మసాల్లో పుదీనా సాగుకు అనుకూల సమయం. చల్లవాతావరణం పంటకు అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాల వ్యవధిలో అధిక అదాయాన్ని ఇచ్చే పంటగా పుదీనా ప్రసిద్ధి చెందింది. చాలా మంది రైతులు పుదీనా సాగు చేపట్టి అధిక అదాయాన్ని ఆర్జిస్తున్నారు.
జింకు లోపిస్తే పైరు ఆకులు చిన్నవిగా మారిపోయి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడసబారిపోతాయి., ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. ఈ లోపాన్ని సవరించటానికి ఎకరాకు 400గ్రా చొప్పున జింక్ సల్ఫేట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండ�
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 20-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ. 2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జనవరి 16, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అతిగా రసానిక ఎరువులు వాడటం మంచిది కాదు. చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిరప నారు పొలంలో నాటటానికి 5 రోజుల ముందు నీటి తడులు ఇవ్వటం నిలిపివేయాలి.