Home » Author »Guntupalli Ramakrishna
ప్రస్తుతం మార్కెట్లోకి నెడ్ క్యాప్ సోలార్ ఇన్ సెక్ట్ ట్రాప్ పరికరాన్ని తీసుకువచ్చింది. సోలార్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ కాంతికి పంటపొలాల్లోని పురుగులను నిర్మూలించవచ్చు.
తేయాకు దోమ నివారణకు మూడుదశల్లో సస్యరక్షణ చేపట్టాలి. మొదటి దశలో చిగురాకు ఉన్న సందర్భంలో , రెండవది పూత దశలో, మూడవది గింజకట్టే దశలో ఇలా మూడు దశల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతపొంది ఉండాలి. అలగే కనీసం మూడేళ్లపాటు టీచింగ్ అనుభవం ఉండాలి. వయసు 50 యేళ్లకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
శరీరం యొక్క పోషక అవసరాలను తీర్చడానికి గొప్ప మార్గం అల్పాహారంగా వెజిటబుల్ స్మూతీని తీసుకోవటం. ఎందుకంటే కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలను పొందవచ్చు.
క్యాన్డ్ సాస్లను తీసుకోవడం మానుకోండి. ఘనీభవించిన ఆహారాలు మధుమేహం ప్రభావాన్ని పెంచుతాయి. గుండె జబ్బులు, మరియు బరువు పెరుగుట వంటి సమస్యలు వస్తాయి. పిజ్జాలో ప్రధాన పదార్థాలు చీజ్, పిండి, సాస్ మరియు ప్రాసెస్ చేసిన మాంసం. వీటిలో సోడియం అధికంగా ఉ�
డయాబెటిస్ వ్యాధి సాధారణంగా యువతలో ఉండదని చాలా మంది అపోహపడుతుంటారు. గత దశాబ్దంలో పిల్లలు, కౌమారదశలు, యువకులలో డయాబెటిస్ బారినపడుతున్న వైనం ఆందోళనకరంగా ఉంది..
రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలక రూ.80,803ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు ఆఫ్లైన్ విధానంలో డిసెంబర్ 31, 2023వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.11,110లు, డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్ చెల్లిస్తారు.
ఉదయాన్నే ఒక కప్పు రోజ్ మసాలా చాయ్ తాగటం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతంగా మారుతుంది. గులాబీల్లో ఉండే విటమిన్ ఎ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి పానీయం ఇది.
చలికాలంలో సూప్స్ తాగటం వల్ల ఉపశమనం దక్కుతుంది. కారం ఉండే ఆహారం తినటంతోపాటు మాంసాహారం , చేపలు శరీరానికి అదనంగా శక్తిని అందిస్తాయి.
పంట నాశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా నోవాల్యురాన్ 0.75మి.లీ వంటి కీటక నాశిని మందులను పిచికారి చేయాలి.
సొంతంగా అబార్షన్లు అధిక రక్తస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి అసురక్షిత పద్ధతుల వల్ల ఒక్కోసారి రక్తనాళాలు డ్యామేజ్ అయి అంతర్గత రక్తస్రావం కావటం మూలంగా ప్రాణాల మీదకు వచ్చే దాకా ఈ సమస్యను గుర్తించలేరు.
చలికాలం పాలల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బెల్లంలోని పలు సమ్మేళనాలు కొవ్వులను కరిగించటంలో సహాయపడతాయి.
డయాబెటిస్ చిన్న రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. చివరకు హైపర్టెన్షన్కు దారితీయవచ్చు. మరియు మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మధుమేహం వల్ల మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంబీఏ/పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 29, 2022వ తేదీన ఉదయం 8 గంటల 30 నిముషాలకు సంబంధిత డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 14-12-2022న ప్రారంభమవుతుండగా 03-01-2022తో ముగియనుంది. ఆన్లైన్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను 2023 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.
ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికారీ చేయవచ్చు. పురుగుమందు పోస్తే అదే కలుపుకుంటుంది. పిచికారీ పూర్తయిందాకా మందు, నీటిని కలుపుతూనే ఉంటుంది.
Beejamruta : ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడం కాబట్టి సాధ్యమైనంత వరకు నాటు లేదా దేశవాళీ విత్తనాలనే వాడుకోవాలి. మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడంతోనే సరిపోదు దాన్ని శుద్ధి చేసి విత్తుకున్నప్పుడే చీడపీడల బెడద లేకుండా �