Home » Author »murthy
ashram organizer murder in chittoor district : చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండ్ల పల్లిలో, ఓ ఆశ్రమ నిర్వాహకుడిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. అచ్యుతానందగిరి (75) అనే వ్యక్తి గ్రామంలోని భగవాన్ శ్రీ రామతీర్ధం ఆశ్రమాన్ని కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నాడు. జనవరి26, మంగళవారం రా�
Rajasthan woman raped by three men, brutalised : రాజస్ధాన్ లో దారుణం జరిగింది. 25 ఏళ్ళ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు, ఆమె ప్రతిఘటించబోతే ఆమె శరీరంలోకి బాటిల్ పంపించారు. నాగౌర్ జిల్లా గంగ్వా గ్రామనాకి చెందిన దళిత మహిళ జనవరి 19న పొలానికి వెళ్ళింది. అదే గ్�
police arrested wife and her lover, due to husband murder : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో ఇల్లాలు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యచేసుకున్నాడని అందరినీ నమ్మించింది. నిజమని నమ్మిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. హమ్మయ్యా అంతా సజావు�
villagers attacked sarpanch husband in ramannapeta mandal yadadri district : కులం పేరుతో దూషించి బెదిరించిన సర్పంచ్ భర్తకు దేహశుధ్ధి చేశారు గ్రామస్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం శోభనాద్రిపురంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త కాల్వ శ్రవణ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన పన�
we co-operate local bodies elections, ap govt employees federation : కోర్టు తీర్పును గౌరవించి స్ధానికసంస్ధల ఎన్నికలకు సహాకరిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రకటించింది. అమరావతి లో మంగళవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాఖ్య అధ్యక్షు�
Lovers commit suicide Nizamabad district : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని నందిపేట్ మండలం ఖుదావంద్పూర్కు చెందిన ప్రేమికులు తొందరపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఖుదావంద్ పూర్ కు చెందిన డీకంపల్లి సుకన్య(21), అయిలాపూర్కు చెందిన ప్రేమ్ కుమార్(22) కొంతకాలం
daughters killer padmaja family suffering with psychiatric disorders : చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో మృతులు తల్లితండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలు రాధిక వైద్య పరీక్షలు నిర్వహించారు. పద్మజ తండ్రి ఇటీవలే మానసికి
rowdy sheeter Feroz brutally murdered in borabanda : హైదరాబాద్ సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండలో ఫిరోజ్ అనే ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి అతని ఇంటి సమీపంలోనే కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం తెలుసు�
MPDO looking at the smart phone and singing the national anthem : దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. జాతీయపతాకాన్ని ఎగరేసినతర్వాత ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నప్పటినుంచి అందరికీ పాఠశాల స్ధాయినుంచే జాతీయగీతాన్ని కంఠస్ధం చేయిస్తారు. �
Hyderabad young man rapes teen girl, filmed and viral : బంధువుల పెళ్లిలో పరిచయం అయిన యువతితో స్నేహం చేసి…స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన యువతి డిసెంబర్ 2020 లో హైదరాబాద్ లో బంధువుల ఇంటికి
warangal man killed wifes sister, due to extra marital affair : రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి, పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్న బావ, మరదలు వేరొకరితోసంబంధం పెట్టుకుందనే అనుమానంతో కిరాతకంగా హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ రూరల
Bank manager rapes minor in MP, records video to blackmail : మైనర్ బాలికపై అత్యాచారం చేసి దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బ్యాంకు మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఈదారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొహాలీకి చెందిన ఒక మైనర్ కు
government ready for local body elections-sajjala : ఏపీ స్ధానిక సంస్ధల ఎన్నికలకు ప్రభుత్వం సహకరిస్తుందని ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి చెప్పారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఫ్రారంభిస్తామని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవి�
AP SEC Nimmagadda wrote a letter to union cabinet secretary : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలవిషయంలో కల్పించుకోబోమని, ఎన్నికలు యధావిధిగా జరపాలని సుఫ్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ల
AP SEC reschedule panchayat elections : ఏపీలో జరిగే పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎ�
garuda varadhi bridge accident at tirupathi : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడవారధి నిర్మాణ పనుల్లో సోమవారం అపశృతి చోటు చేసుకుంది. ఆర్టీసి బస్టాండ్ నుంచి అలిపిరి వెళ్లే దారిలో, శ్రీనివాసం అతిధి భవనం వద్ద పిల్లర్లపై దిమ్మె ఏర్పాటు చ�
Hyderabad youtube actress filed a complaint against her driver due to illicit behaviour : హైదరాబాద్ కు చెందిన ఒక యూ ట్యూబ్ నటి పై ఆమె డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఈ మేరకు ఆమె బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ కు చెందిన నేహా శర్మ(32) అనే యువతి యూ ట్యూబ�
supreme court green signal for ap local body elections : ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు యధావిధిగా జరిపించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటీషన్లను ధ�
auto crashes into divider and over turn two died in rangareddy district : రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్సాగర్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు త
candy fun house candyologist jobs notification : పొద్దుట్నించి సాయంత్రం దాకా కష్టపడితేనే యజమాని నెలాఖరున ఉద్యోగికి జీతం ఇస్తాడు. కొంత మంది దినసరి కూలీలు ఉంటారు. వారు ఏరోజు లెక్క ఆరోజు తీసుకుంటారు. గంటలెక్కన సంపాదించే వాళ్లు ఉంటారు. ఇలాగ ప్రపంచంలో 90 శాతం ప్రజలు తిండి కోసం,