Home » Author »nagamani
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
మిగ్జాగ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ తుది పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆన్ లైన్ లో ఈ ఫలితాలను విడుదలయ్యాయి.
ప్రజలకు వింత వింత రూల్స్ పెట్టి..కఠిన శిక్షలు విధించే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నియంతగా పేరొందిన కిమ్ కన్నీళ్లు పెట్టుకోవటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. ప్రజలు ఎలా జీవించాల..,ఎప్పుడు ఏడవాలో..,ఎటువంటి బ�
దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. తన ప్రమాణస్వీకారం పూర్తి అయిన వెంటనే ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు ఆమెను కార్యక్రమానికి ఆహ్వానించారు.
రేడియో జాకీగా, టీవీ యాంకర్ గా పనిచేసిన యువతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మిజోరాం రాష్ట్రలోనే అత్యంత చిన్న వయస్సు ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కానున్న రేవంత్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం తరలిరానుంది. అలాగే ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ చంద్రబాబులకు ఆహ్వానాలు పలికారు.
అదో వింత రెస్టారెంట్.అక్కడికి వెళితే మంచి ఫుడ్ తో పాటు చెంపలు కూడా వాయగొట్టించుకోవచ్చు. అదీకూడా డబ్బులిస్తేనే కొడతారు. డబ్బులిచ్చి మరీ చెంపలు చెళ్లుమనేలా ఎడా పెడా కొట్టించుకుంటున్నారు కస్టమర్లు. ఇలా చెంపలు వాయగొట్టించుకునేందుకు జనాలు క్�
తమిళనాడులో ఓ పక్క భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతుంటే మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. తమిళనాడులోని ఓ ఇంటిలో భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు అధికారులు.
ఎప్పుడు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే పశ్చిమ బెంగా సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూశారా..? బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లతో కలిసి దీదీ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
సీఎల్పీ నాయకుడిగా,ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.
పీఎం కిసాన్ పెంపు విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాకా మంత్రి వివరణ ఇచ్చారు.
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అధిష్టానం నిర్ణయం ప్రకటనతోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఈక్రమంలో సీఎం పదవి ఆశించేవారి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు
తుది దశకు చేరుకున్న తెలంగాణ సీఎం ఎంపిక
ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదన్నారు. మిగ్జామ్ తుపాను బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
రత్నాల గనిలో కాయకష్టం చేస్తున్న మహిళలు కొండల్ని పిండి చేస్తున్నారు. ఆగనుల్లో మహిళలకు మాత్రమే పనిచేస్తారు. వారు చేసే పనిని ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలు ప్రశంసిస్తుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఓ హోటల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్ గా పేరొందింది.
అదుపుతప్పిన ఓ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.