Home » Author »nagamani
గుంటూరు జిల్లా వైసీపీలో నిసరనల సెగ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా పునరావృతం అవుతాయిని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారింది..ఏపీలో కూడా ప్రభుత్వం మారుతుందన్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ టచ్ లోకి వచ్చారనే వార్తలు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి. గతంతో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది.
ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
వైసీపీ మునిగిపోతున్న నావా అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైపోయింది అంటూ ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని..షర్మిల ఏపీకి వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని అన్నారు.
టీడీపీ నేత బీటెక్ రవి చేసిన పోస్ట్ ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. కడప జిల్లా నుంచి ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ..బియ్యం సరఫరా వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
రైతుపై దాడి చేసి చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. వడ్డీతో సహా రూ.20 కోట్ల రుణాన్ని చెల్లించాలి అంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
జగన్ ఇన్ చార్జ్ లను మార్చటంపై టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ లను కాదు కదా..స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడినే మార్చినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవటం అసాధ్యం అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
శీతాకాలం చలిపులి చంపేస్తోంది. మనుషులకే దేవుళ్లకు కూడా చలిపెడుతోందట..అందుకు దేవుళ్లకు స్వెట్టర్లు, శాలువాలు కప్పారు.
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కులో పాలన ప్రారంభించారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేశారు.
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు నా భార్యను పిలవాల్సిందే సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు రెండు పథకాలను ప్రారంభించారు. మహా లక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకాలను ప్రారంభించారు.
కలిసి పనిచేద్దాం.. జగన్ను ఇంటికి పంపుదాం అంటూ జనసేన నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు..!
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని..పనితీరు బాగా లేకపోతే పక్కనపెట్టేస్తానని..పనిచేయకపోతే ఊరుకునేది లేదు..ఉపేక్షించేది లేదు అంటూ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకు టీ.బీజేపీ నేతలు ఇష్టపడలేదు.దీంతో ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే విషయాన్ని
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. భారీ కేకును ఏర్పాటు చేశారు. సోనియా పుట్టిన రోజు వేడులకు కాంగ్రెస్ నేతలంతా తరలి వచ�
మహిళలకు నేటినుంచి TSRTC బస్సుల్లో ప్రయాణం ఉచితం