Home » Author »nagamani
మంత్రుల శాఖలకు అధిష్ఠానం ఆమోదం
ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హాజరైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైంది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గత ప్రభుత్వ పాలన సమైఖ్యఆంధ్ర పాలనా కంటే అద్వాన్నంగా సాగిందని విమర్శించారు.
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
ఇంకా మూడు నెలలే.. తెలంగాణలో జరిగింది ఏపీలోను జరుగుతుంది : చంద్రబాబు
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు వెళ్లారు రేవంత్ రెడ్డి. ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రజలతో ముఖా ముఖి మాట్లాడారు.వారి సమస్యలు తెలుసుకున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశాం..మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తాం అంటూ వ్యాఖ్యానించారు.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలు కావటంతో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు చేరుకున్నారు. సీఎంకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజా సమస్యలను స్వీకరిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్ర అవస్థతకు గరయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి పోర్టల్ ఉద్యోగుల అక్రమాలు బయటపడ్డాయి. డిజిటల్ సంతకాలతో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లుగా వెలుగులోకి వచ్చింది.
chandrababu Visit migjaum cyclone affected areas : మిగ్ జాగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు.తుఫాను వల్ల పంట నష్ట పోయిన రైతులను పరామర్శించి వారి�
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం స్వల్పంగా పెరిగింది. అదే వెండి ధర భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే..
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తొలి స్పీచ్
సీతక్క అను నేను అంటూ ప్రమాణస్వీకారం
సోనియాకు సతీసమేతంగా పాదాభివందనం
తెలంగాణలో దశాబ్ద కాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రేవంత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఆషామాషీగా ఏర్పడలేదని..కాంగ్రెస్ పార్టీ నేతలు..కార్యకర్తలు సమిష్టి కృషితో ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు 11మంది మంత్రులతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మిగ్ జాగ్ తుపాను విలయానికి ఓ గర్భిణి కడుపులో బిడ్డను కోల్పోయింది.