Home » Author »nagamani
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు కంటి ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లో తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
రాజస్థాన్ ఎన్నికల్లో ఇలా.. గెలిచారో లేదో అలా.. రోడ్ల పక్కన ఉండే మాంసం దుకాణాలన్నీ మూసేయాలని హుకుం జారీ చేశారు ఓ ఎమ్మెల్యే.
కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. తాము గెలిచినా తమ పార్టీ ఓడిపోవటంతో నిరాశలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో వారు పార్టీ మార్పులో వివరించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని..బీజేపీ అభ్యర్తి వెంకట రమణారెడ్డి ఓడించారని అది బీజేపీ ఘనత అని అన్నారు కిషన్ రెడ్డి. ఇటువంటి విజయాన్ని అందుకున్న వెంకట రమణారెడ్డిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది..చంద్రబాబు సీఎం అవుతారు అంటూ జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేనకు రాలేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ఏపీలోను అదే పరస్థితి వస్తుంది అన్నారు.
ఈయన్ని చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈయన కూడా ‘యోగి’యే. ఈయన్ని రాజస్థాన్ ‘యోగి’అంటారు. ఈ యోగి రాజస్థాన్ అధికార పీఠాన్ని దక్కించుకుంటారా..? లేదా రాజకుటుంబానికి చెందినవారికి దక్కుతుందా.. ఇంతకీ ఎవరీ రాజస్థా�
తెలంగాణ లో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం చూస్తారు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ. తెలంగాణలో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలవుతుందన్నారు.
కేసీఆర్కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు..అదెలాగో చెబుతారా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.
తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 78 పైన స్థానాలు గెలుస్తాంమని ధీమా వ్యక్తంచేశారు భట్టి విక్రమార్క. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి10 స్థానాలు గెలుస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సతీసమేతంగా ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు
అధికారం లేకుండానే కాంగ్రెస్ నేతలు లేకితనంతో చిల్లర ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
తెల్లవారుజామున 1.30గంటల సమయంలో శ్మశానంలో శవాల బ్యాగు నుంచి కదలికలు కనిపించటంతో శవాగారంలో ఉన్న సిబ్బంది భయం భయంగా దగ్గరకెళ్లి చూశారు. వణుకుతున్న చేతులతో బ్యాగ్ జిప్ తీసి చూశారు..అంతే భయంతో వణికిపోయారు. ఆ బ్యాగులో శవం కళ్లు తెరిచి తనవైపే దీక్ష�
మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలలో కేంద్ర బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 24 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది.
70 ఏళ్ల వయస్సులో కవల పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. తల్లికావాలనే తన కలను 70ఏళ్ల వయస్సులో నెరవేర్చుకుంది.