Home » Author »nagamani
రేపు ఓట్ల కౌంటింగ్ జరుగనుంది.దీంతో హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్యకీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు నిబంధనలు పాటించి తీరాలని ఆదేశించారు.
రేపు తెలంగాణ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ జరగనున్న క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటిని ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
ఇటువంటి ఎన్నికల్ని చూడటం అదృష్టమన్నారు.సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోచాలని సూచించారు.
119 నియోజకవర్గాలపై 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? స్థానికంగా వాస్తవాలు ఎలా ఉన్నాయి..?
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది..అహంభావం ఓడిపోతుంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ కు సరైనోడు రేవంత్ రెడ్డే అన్నారు.
తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది..? ప్రధాన అభ్యర్ధులు ఎవరు గెలుస్తారు..? అనే దానిపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి.
Exit Polls అంచనాలతో కాంగ్రెస్ ముందస్తు వ్యూహం
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ధేందుకు చేసే యత్నాన్ని దండయాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. మా హక్కులను కాపాడేందుకు యత్నించామని దాన్ని దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ పోలీసులు డ్యామ్ వద్దకు చేరుకోవటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగింది.
పలువురు బీఆర్ఎస్ నేతలు పోలింగ్ సమయంలో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటూ కేసులు నమోదు అయ్యాయి.
పొలిటికల్ కార్యాచరణ ప్రకటిస్తానన్న చంద్రబాబు
Road accident in Odisha : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ఓ ట్రక్రును ఓ వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గంజాంలోని దిగపహండి నుంచి కెంధూఝర్ జిల్లాలోని ఘటగావ్ లోని తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం �
గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీ.కాంగ్రెస్ ఇక కర్ణాటక క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో పడింది.
తెలంగాణ ఎన్నికల్లో ఈసీ ఏర్పాటు చేసి ఎకో ఫ్రెండ్లీగా పోలింగ్ కేంద్రం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని వాతావరణంలో ఓట్ల పండుగ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది.
గ్యాస్ సిలిండర్ కి కరెన్సీ నోటు కట్టి దానికి పూజలు చేసి.. ఓటు వేశారు కాంగ్రెెస్ నేత పొన్నం ప్రభాకర్ ..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు..విచిత్రాలు చోటుచేసుకున్నాయి.
వనమా ఇంటి ముందు ఓటర్ల ఆందోళన
ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్