Home » Author »nagamani
డెలివరీ బాయ్స్ తో మంత్రి కేటీఆర్ మాటా మంతి
అందరికి ప్రేమ పంచాలనే లక్ష్యంతో భారత జోడో పాదయాత్ర చేశానని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ విధానం దేశ సంస్కృతి కాదు అంటూ దుయ్యబట్టారు.
స్విగ్వి,జొమాటో డెలివరీ బాయ్స్,జీహెచ్ఎంసీ వర్కర్స్, ఆటో డ్రైవర్స్ తో రాహుల్ గాంధీ మాటా మంతి
మూడు ఏనుగుల్ని చంపిన రైలు సీజ్ చేశారు అటవీశాఖ అధికారులు.
ప్రియుడికి సహకరించిన తన ఇద్దరు ఆడపిల్లలపై వేధింపులకు సహకరించిన తల్లికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తల్లివేనా..? అని ప్రశ్నించింది. మాతత్వానికే మాయని మచ్చ అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా రైతు బంధు ఆ వేడికి మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణికి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది.
పవన్ కల్యాణ్ కి ఎలాంటి ప్రలోభాలు పెట్టారో పక్కన పెడితే...చంద్రబాబుకి 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కూకట్ పల్లి నియోజవర్గంలో పర్యటించనున్నారు.
మహబూబాబాద్లో మోదీ ఎన్నికల ప్రచారం
శివకేశవులకు ప్రీతికరమైన మాసం..కార్తీక మాసం. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించి తెల్లవారిన తరువాత శైవ క్షేత్రాలకు భారీగా తరలివచ్చారు. భక్తులతో �
బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును బాగ్యనగర్ గా మారుస్తామని అన్నారు. అస్సలు హైదర్ ఎవడు? ఎవరకి కావాలి హైదర్ ? అంటూ ప్రశ్నించారు. రైతు బంధు విడుదల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.
రైతు నోటి దగ్గర ముద్ద లాక్కుంటారా..?
‘నా భార్య నా చెవి కొరికేసింది’అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.
తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగు బంధం..ఆ బంధాన్ని ఎవ్వరు ఆపలేరు. రైతు బంధు వద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేయటం వల్లే ఈసీ ఆపేసిందన్నారు.
హరీశ్ కామెంట్స్తో రైతుబంధుకు ఈసీ బ్రేక్
రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు అంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని.. రైతులు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
‘కొన్ని పెద్ద కుటుంబాలు (ప్రముఖులు) విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇది అవసరమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓ మహిళా రెస్టారెంట్ కు వెళ్లి ఆహారం తిని భారీ టిప్ ఇచ్చింది. ఆ తరువాత లబోదిబోమంటూ తన టిప్ గా ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలంటూ పోరాటం చేసింది.