Home » Author »nagamani
జగన్ పాలనకు ఎక్స్ పైరీ డేట్ కేవలం మూడు నెలలే అని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.
ఏపీ, తెలంగాణ రాజకీయాల విషయంలో కమ్యూనిస్టు నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అభివృద్ధి జరగకపోతే తెలంగాణ యువతకే నష్టం
విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించే పక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కప్పలు బెకబెక మని అరుస్తాయి. కానీ సంగీతం పాడే కప్పల్ని ఎప్పుడైనా చూశారా..? ఇది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే సంగీతం పాడ కప్పల్ని కనుగొన్నారు.
పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు..వరంగల్ లో చాలామంది మేధావులున్నారు..ఆచి తూచి అడుగువేసేవారున్నారు. ఆలోచించి ఓటు వేసేవారున్నారు. అయినా కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..ఎక్కడో పొరపాటు జరిగింది.
కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ ప్రచారం
బండెనక బండి కట్టి... పాటతో దుమ్మురేపిన జనసేనాని
నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు.
అణగారిన ప్రజలు, కడుపు మండి పోరాడే యువతకు జనసేన, బీజేపీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన అని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. బిర్యాని తినటానికి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశాడు ఓ బాలుడు.
అస్సాంలో అయితే ఐదు నిమిషాల్లో సెట్ అయ్యేది..కానీ తెలంగాణలో రాజకీయాల వల్ల అలా జరగలేదు అంటూ ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత వ్యాఖ్యానించారు.
కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉంటంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గులాబీ బాస్,టీపీసీసీ చీఫ్ బరిలో ఉంటంతో బీజేపీ కూడా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
కొడంగల్ సభలో సీఎం కేసీఆర్
వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో నేను ఒక్కడినని అన్నారు.
కాంగ్రెస్ నేత విజయశాంతి బీఆర్ఎస్ ప్రభుత్వం..సీఎం కేసీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు కాటేశ్వరం అవుతుందని..బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాటికి పంపే ఈశ్వరం అవుతుందన్నారు.
రేవంత్ భూకబ్జాలు చేస్తాడని.. అటువంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నాడని కానీ రేవంత్ సీఎం కాలేడు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారని చెప్పారని..ధరణిని తీసివేసి ‘భూమాత’ అని పేరు పెడతారట..అది భూమాతనా..? భూ మేతనా..? అంటూ ప్ర�
ప్రజల సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని అన్నారు సీఎం కేసీఆర్. 10 ఏళ్ల మా పాలనలో రాష్ట్రం ఎలా ఉందో మీ కళ్లముందే కనిపిస్తోందని ఆ అభివద్ధిని చూసే ఓటు వేయాలని కోరారు.
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ అప్పులపై నిర్మలమ్మ మాట్లాడుతున్నారు..అన్ని రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణాయేనని తెలుసుకోవాలన్నారు.