Home » Author »nagamani
దేశ ప్రజలంతా ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ముహూర్తం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
తెరవెనుక రాజకీయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యే అభిమానుల బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఆటే కాదు పాటలతో మైమరపించే ఏర్పాట్లు చేసింది.
మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ లో ఓ సంచలనం. ధోని తన భార్యా బడ్డతో కలిసి తన పూర్వీకుల గ్రామం వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిస్టర్ కూల్ సిప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఏ నోట విన్నా క్రికెట్..క్రికెట్ ..క్రికెట్. ఈ క్రికెట్ మానియా కొనసాగుతున్న తరుణంలో ఓ స్వర్ణకారుడు తయారు చేసిన అత్యంత చిన్న వరల్డ్ కప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చటాన్ని తాను వ్యతిరేకించానని.. కానీ అధిష్టానం వినలేదని..దానికి కారణం ‘బీజేపీలో కేసీఆర్ నాటిన ఓ మొక్క’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆమె బీజేపీ, బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లపై
జగిత్యాల రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవతి సృహ తప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కరీంనగర్ లో కేసీఆర్ సభ పెట్టింది ఎన్నికల ప్రచారం కోసం కాదు తనను తిట్టటానికే పెట్టారు అంటూ బీజేపీ నేత బండి సంజయ్ సెటైర్లు వేశారు.
బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి హస్తం పార్టీ అధిష్టానం కీలక బాధ్యతల్ని అప్పగించింది.
పద్మావతి దేవికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఆలయం నుండి సారె వచ్చింది. ఈ సారెను తిరుచానూరు మాడ వీధులలో ఊరేగించారు.
అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. న్యూహాంప్షైర్ లోని ఓ హాస్పిటల్ వద్ద ఓ దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు.
ఉత్తరాఖండ్ లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించటానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కార్మికులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న యత్నాలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీంతో బాధితులను కాపాడేందుకు ఆలస్యమవుతోం�
కేరళకు చెందిన నర్సుకు యెమెన్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. ఉపాధి కోసం యెమన్ వెళ్లి అక్కడే క్లినిక్ ఏర్పాటు చేసుకున్న కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సుకు యెమన్ కోర్టు మరణశిక్ష విధించింది
చిదంబరానికి హరీశ్రావు కౌంటర్
కరీంనగర్ ఎంపీకి మసీదులు తవ్వుదామా..?గుడులు తవ్వుదామా..? అనే ధ్యాసే తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించటం తెలీదు అంటూ సెటైర్లు వేశారు.
రేవంత్ రెండ్డి ముఖ్యమంత్రి అయితే ఉత్తమ్ ఊరుకుంటాడా...? ఉత్తమ్ ముఖ్యమంత్రి అయితే రాజగోపాల్ ఊరుకుంటాడా...? కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. కవిత ఊరుకుంటుందా..? కవిత ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు ఊరుకుంటారా..?
అభయ హస్తం మ్యానిఫెస్టో
కడుపులో చిచ్చు పెట్టి..కళ్లు తుడవ వస్తారా..?చంపిన వారే. సారీ చెప్తున్నారు మండిపడ్డారు.హిరోసిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారి చెప్పినట్టు ఉందంటూ విమర్శించారు.
మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్గఢ్లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది.
ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈక్రమంలో శంషాబాద్లో రాహుల్కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోస్టర్లో ఏం రాసి ఉందంటే..