Home » Author »nagamani
తెలంగాణ శత్రువు కాంగ్రెస్ : కేసీఆర్
పిలిచి బిర్యానీ పెట్టండి..ఓట్లు మాత్రం వెయ్యకండి : కేటీఆర్
వీధి కుక్కలు కాటేస్తే, ఒక్కో పంటి గాటుకు రూ.10వేలు పరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నగర పౌరులకు విజ్ఞప్తి..ఓ సింహం మీ వీధుల్లోనే మీ ఇళ్లముందే తిరుగుతోంది...ఇళ్లనుంచి ఎవ్వరు బయటకు రావద్దు అంటూ అధికారులు ఎనౌన్స్ చేశారు.
ఉచిత విద్యుత్పై కేసీఆర్కు రేవంత్ సవాల్
రమేశ్రెడ్డికి హస్తం నేతల బుజ్జగింపులు పర్వం..
బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.
ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయంలో దేవుడి ప్రసాదం 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతోంది. కానీ దోపిడీ చేసేవారిని ఎవ్వరు అడ్డుకోరు.. దీని వెనుక ఎంత కథ ఉందో తెలుసా..?
కడప సెంట్రల్ జైలుకు తరలింపు
ప్రధాని మోదీ బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును సందర్శించారు. బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం జార్ఖండ్ చేరుకున్నారు. రాంచిలోని బిర్సా ముండా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ స్వాగతం పలికారు. ప్రజలు సైతం పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.
ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అంటూ విమర్శించారు షర్మిల.
ప్రియురాలిపై అత్యాచారం చేసి..అత్యంత పాశవికంగా 111సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు.
దీపావళి వేడుకల్లో అమెరికా రాయబారి బాలివుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చయ్యా చయ్యా పాటకు స్టెప్పులేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్టెప్పులతో ఇరగదీశారు.
ప్రముఖ పర్యాటక కేంద్రం శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు లగ్జరీ హౌస్ బోట్లు ధగ్థమయ్యాయి.
భారతదేశం విభిన్న మతాలు కలయిక. దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో కూడా భిన్నత్వం కనిపిస్తుంది. హిందూ పండుగల్లో దేవుళ్లకు పెట్టే నైవేద్యాల్లోను..ఎన్నో భిన్నత్వాలు కలిగి ఉండటం భారతదేశంలోని ప్రత్యేకత.
నవజాత శిశువులు ఏడ్చినప్పుడు మీరు గమనించారా..? పెద్దవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ చంటిబిడ్డలు ఏడిస్తే కళ్ల వెంట నీళ్లు రావు. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కారణముంది...
హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ పోలీసులే నేరాలకు పాల్పడితే..సమాజాన్ని రక్షించాల్సిన ఖాకీలే అఘాయిత్యాలకు తెగబడితే..ఇక సమాజానికి రక్షణ ఎక్కడ...?
కట్టుకున్న భార్యకు జూదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు తన తోబుట్టువులను అడవులు పాలు చేశాడని..కురుక్షేత్ర యుద్ధానికి కారణం కూడా అదేనని మహాభారత కథల్లో చదువుకున్నాం. కానీ అటువంటి ధర్మరాజులు ఈ కలియుగంలో కూడా ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. దేశ భధ్రత కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టే ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకల్ని జరుపుకోనున్నారు.