Home » Author »nagamani
ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నిం
మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. ఆరు గ్యారెంటీలకు తోడు మరిన్ని హామీలు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ కేసీఆర్ అన్నారు.
సీమెన్స్ కంపెనీ ప్రతినిధికి ఏసీబీ కోర్టు ఆదేశాలు
మేడ్చల్ రోడ్షోలో రేవంత్రెడ్డి
ఏపీ సర్కార్పై పురందేశ్వరి ఫైర్
కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు..తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతుంది..?అంటూ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువ : చిదంబరం
రేపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
దక్షిణ భారతదేశంలో ఒక చరిత్ర ఉంది,మీ ఆశీర్వాదం ఉంటే మూడవసారి అధికారంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చరిత్ర అవుతుంది అని అన్నారు.
రైతుబంధు కావాలా..? రాబందులు కావాలా..?ప్రజలే తేల్చుకోవాలి అంటూ సీఎం కేసీఆర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేశారు.
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసిరారు..మా హయాంలో చేసింది ఏంటో కనిపిస్తోంది..మీ ప్రభుత్వం చేసింది ఏంటో చెప్పాలంటూ చాలెంజ్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి అంటూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించండీ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అంటూ హామీలు ఇచ్చింది. మరి రేపు విడుదల చేయనున్న మ్యానిఫెస్టోలో ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వనుందో..
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయటానికి సిద్ధమవుతు్నారు.
బీజేపీకి రాజీనామా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి రాములమ్మ
సీఎం కేసీఆర్ పై పోటీకి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు 43మంది. దీంతో గజ్వేల్ నియోజకవర్గంపైనే అందరి దృష్టీ ఉంది.
రెండు గర్భాశయాలతో జన్మించిన మహిళకు ఒకే సమయంలో రెండింటిలోను గర్భం దాల్చింది. రెండు గర్భాశయాలతో జన్మించటమే వింత అనుకుంటే ఒకేసారి రెండు గర్భాలు ధరించటం మరో వింత అంటున్నారు డాక్టర్లు.
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.