Home » Author »nagamani
తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. పండుగ అంటూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మరి ఓట్ల పండుగ అంటే వాడీ వేడీగా గొడవలు,తోపులాటలు,ఘర్షణలు, కేసులు వంటి హాట్ హాట్ వాతావరణం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అదే కనిపిస్తోంది.
సీఎం కేసీఆర్,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నా కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు..కాంగ్రెస్ నేతల మధ్య గొడవ చెలరేగింది.
ఐదేళ్లు మీవి..ఈరోజు మాది అన్నట్లుగా ఓటర్లు రాజకీయ నేతలకు వింత వింత డిమాండ్లు పెడుతున్నారు. దీంతో సదరు నేతలకు దిమ్మ తిరిగిపోతోంది. ఓటర్లు డిమాండ్లు విన్న నేతలకు దిక్కుతోచటంలేదు. మరి అవి ఎలాంటి డిమాండ్లో తెలుసుకోండి..
ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని..దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కువినియోగించుకున్నారు. అనంతరం శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలుగులో ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో ఓట్ల పండుగ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయినా సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.
తెలంగాణలో ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్�
ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వట్లేదని ఫిర్యాదు
మరో మూడు నెలల్లో వైసీపీ ఫ్యాన్ ఆగిపోవటం ఖాయం.. మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు.
ఇప్పటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన నేతలు దేవాలయాల్లో పూజలు నిర్వహించటంతో బిజీగా ఉన్నారు. తమ పార్టీని గెలిపించాలని పూజలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ గెలవాలని పూజిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.
పొట్టకూటి కోసం వచ్చి 17 రోజులు సొరంగంలో చిక్కుకుపోయిన 41మంది కార్మికులు బతికి బయటపడ్డారు. ఎంతోమంది కృషికి ఫలితంగా..సొరంగంలో ఇరుక్కుపోయినా ధైర్యాన్ని కోల్పోకుండా జీవితంమీద ఆశతో తాము తమ కుటుంబాలను కలుస్తామన్న నమ్మకానికి ప్రతిఫలంగా వారంతా సు�
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యరా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటరావటంతో పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు.సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో ప్రధాని మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఓ వ్యక్తి హెల్మెట్ లో దూరిన నాగుపామును గుర్తించటం చాలా కష్టంగా మారింది. అది అచ్చంగా ఆ హెల్మెట్ డిజైన్ లోనే ఉంది. హెల్మెట్ లో దూరి చక్కగా పడగవిప్పి బయటకు చూస్తోంది.
పలు అంశాలపై స్పందించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సూపర్ సక్సెస్ పై స్పందించారు.
పిల్లి కోసం ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. పెంపుడు పిల్లిని రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది.
వివిధ రంగాలకు చెందిన వర్కర్స్ తో రాహుల్ భేటీ కావటంతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ రాజకుమారుడు కదా..అంటూ వ్యాఖ్యానించారు.
తనను ఎమ్మెల్యేను..ముఖ్యమంత్రిని చేసిన గడ్డ గజ్వేల్ గడ్డ అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అని ఆనాటి ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకున్నారు.
అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.