Home » Author »Narender Thiru
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు.
ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీ ఫైనల్లో పాల్గొనే నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి.
షేరింగ్ క్యాబ్లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు తోటి ప్యాసింజర్లు. అంతేకాదు.. వారి వేధింపుల్ని అడ్డుకున్నందుకు ఆమెను, చిన్నారిని కారులోంచి బయటకు తోసేశారు.
మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆదివారం వేకువఝామున పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది.
శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత లోటస్పాండ్ చేరుకున్న పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని జూబ్లీహిల్స్, అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 12న ‘ట్విట్టర్ బ్లూ’ ప్రీమియమ్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనే సంగతి తెలిసిందే. గతంలో కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులకు మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ ఉండేది.
జలదిగ్బంధంలో నెల్లూరు కాలనీలు
తిరుమలపై మాండౌస్ తుఫాన్ ఎఫెక్ట్
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల అంశంపై తొలిసారిగా షోయబ్ మాలిక్ స్పందించాడు. ఒక మీడియా సంస్థతో దీనిపై మాట్లాడాడు.
మాజీ ప్రియురాలికి పెళ్లి జరుగుతుండటం చూసి ఒక వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఆమెను చేసుకోబోతున్న వ్యక్తిని ఎలాగైనా ఇబ్బందిపెట్టాలనుకున్నాడు. ఆమెకు కాబోయే భర్త ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించాడు.
బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసేందుకు జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ‘పెటా’ సిద్ధమవుతోంది. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖను ప్రతివాదిగా చేర్చనుంది.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
ఇండియన్ కల్చర్ గురించి జపాన్ గాయకుడు పాట రూపొందించాడు. ఫ్యుజి కాజె అనే జపాన్ సింగర్ మన కల్చర్ గురించి రూపొందించిన ఈ పాట ఇప్పుడు వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం విజయవంతమైంది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ ఢిల్లీ ఉపాధ్యక్షుడు 24 గంటలకు కూడా గడవకముందే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.
నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ తన్మయ్ సాహు అనే ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్, బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో జరిగింది. నాలుగు రోజులపాటు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మొసలిని చూస్తే ఎవరైనా భయపడుతారు. అందులోనూ నదుల్లో సహజంగా పెరిగే వైల్డ్ మొసలి అయిత మరీ ప్రమాదకరం. అయితే, అలాంటి మొసలితో ఒక వ్యక్తి ఆటలాడాడు.
వివాహ వయస్సు విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. మతం, పర్సనల్ లాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ వయస్సు ఉండేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది.
ట్విట్టర్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాడు.
ఏడేళ్లక్రితం హత్యకు గురైందనుకున్న ఒక అమ్మాయి ఇటీవల కనిపించింది. అయితే, ఆమెను గుర్తించింది నిందితుడి తల్లి. తన కొడుకును రక్షించుకునేందుకు ఆమె ఏడేళ్లుగా బాలిక కోసం వెతుకుతూనే ఉంది.
2011 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 16 లక్షల మంది ప్రజలు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 1,83,000 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది.