Home » Author »Narender Thiru
ప్రపంచ కప్ తర్వాత ఫుట్బాల్కు అర్జెంటినా ఆటగాడు, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ గుడ్బై చెప్పబోతున్నాడు. ‘ప్రపంచ కప్ ఫైనల్’ తన చివరి మ్యాచ్ అంటూ వెల్లడించాడు.
ఢిల్లీ ఎయిర్పోర్టులో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రయాణికుల రద్దీ సమస్య తగ్గింది. గతంలో 3-5 గంటలు పట్టే చెకింగ్ టైమ్, ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పడుతోంది.
ఉత్తర ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
కోవిడ్ సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గడం, రైల్వే నష్టాల్లో ఉండటంతో ప్రయాణికులకు టిక్కెట్లపై ఇచ్చే రాయితీని కేంద్రం ఎత్తివేసింది. వృద్ధులకు కూడా రాయితీ తొలగించింది. కొందరికి రాయితీ తిరిగి పునురద్ధరించినప్పటికీ, వృద్ధులకు మాత్రం అవకా
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి కాల్పుల మోత, పేలుళ్లతో దద్దరిల్లింది. చైనీయులు ఎక్కువగా ఉండే ఒక హోటల్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులు జరిపారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కేంద్రం కూలుస్తోందని విమర్శించారు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదమైన లడ్డూపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
రూ.2000 నోట్లు రద్దవుతాయా? ఇప్పటికే వీటి ముద్రణ ఆగిపోయిందా? ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ సుశీల్ మోది ఒక ప్రకటన చేశారు.
ఆన్లైన్లో కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించిందో యువతి. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ ముఠా దోపిడీకి పాల్పడింది. ట్యాక్స్ పేరుతో ఆమె నుంచి రూ.16 లక్షలు కాజేసింది.
ప్రీమియమ్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ ‘డుకాటి’ తన కొత్త బైకును ఇండియాలో లాంఛ్ చేసింది. ‘డిసర్ట్ఎక్స్ ఇండియా’ పేరుతో కొత్త బైకును సోమవారం లాంఛ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ రోజు నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
పోకిరి మూవీలోలాగా అండర్ కవర్ ఆపరేషన్ చేసింది ఒక మహిళా కానిస్టేబుల్. అయితే, మాఫియా కోసం కాదు. ర్యాగింగ్ ఆట కట్టించేందుకు కాలేజీలో చేరింది. విద్యార్థిలా నమ్మించింది. ర్యాగింగ్ గురించిన అన్ని వివరాలు సేకరించింది.
చిన్నారి బాలుడు అడవికి రాజైన సింహంతో ఆడుకుంటున్నాడు. అయితే, అది పెంపుడు సింహం లెండి. అయినప్పటికీ అది ప్రమాదకరమే. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు
కేరళలోని ప్రముఖ శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే 1,07,260 మంది భక్తులు దర్శనం చేసుకోబోతున్నారు. భక్తుల రద్దీపై సీఎం సమీక్ష జరుపుతున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పక్కన పెట్టిన కాంగ్రెస్
పవర్ స్టార్-హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్
కవిత విచారణపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించడంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఈ విచారణను సీబీఐ లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇటీవలి కాలంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. చెకింగ్ కోసం మూడు గంటలకుపైగా ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంబేద్కర్, మహాత్మా జ్యోతిభా ఫూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి చంద్రకాంత్ పాటిల్పై ఒక వ్యక్తి ఇంకు చల్లాడు. ఈ ఘటనతో మంత్రి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
మాండౌస్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో వర్షాల కారణంగా రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు తగ్గాయి.