Home » Author »Naresh Mannam
ఒక్క సినిమా రిలీజ్ అయ్యి ముగ్గురు హీరోల సినిమాలకు రూట్ క్లియర్ చేసింది. చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో నటించిన ఆచార్య రిలీజ్ కోసం వెయిట్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నుంచి 5 సినిమాల్ని లైన్లో పెట్టిన చిరంజీవి వరకూ.. అందర్నీ రిలీవ్ చేసింది ఆచార్య.
లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇండియన్ సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా 2 వారాల రన్ పూర్తి చేసుకుని మూడో వారంలో దిగ్విజయంగా ప్రద�
వరుసగా తెలుగు సినిమాల్లో మెరిశారు.. ఇక్కడ హిట్ కొట్టారు.. ఆ సక్సెస్ ప్రొఫైల్ చూపించి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. పాన్ ఇండియా హీరోయిన్లు అనిపించుకుంటున్నారు. అయితే సౌత్ లో ఈ బ్యూటీస్ బ్రేక్ ఇవ్వబోతున్నారు.
బాలీవుడ్ లో కథల కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్, క్లాస్ అనే తేడాలేకుండా అందరికీ నచ్చేస్తున్న సౌత్ కంటెంట్ పై మనసు పారేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అందులో భాగంగానే ఓ 25 సౌత్ సినిమాలను రీమేక్ చేసేస్తున్నారు. మరో పది ప్రాజెక్టులను పైప్ లైన్
పూజా హెగ్డే, రష్మికా ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా.. మళ్లీ వెంటనే తెలుగు సినిమాల్లో కనిపిస్తారు కానీ ఒక్క టాలీవుడ్ స్టార్ సినిమా చేతిలో లేని రకుల్ ప్రీత్ సింగ్ ఆశలన్నీ బాలీవుడ్ పైనే పెట్టుకుంది. అక్కడ జాకీ భగ్నానీతో లవ్ ట్రాక్ నడుపుతూనే వరుస సి�
ఆడియన్స్ కి కావల్సింది కొత్త కంటెంట్. ఒక చోట హిట్ అయ్యింది కదా అని.. అదే సినిమాని వేరే చోట రీమేక్ చేసినంత మాత్రాన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని, హిట్ అవుతుందని రూల్ లేదు. సేమ్.. ఈ రిజల్ట్ నే ఫేస్ చేస్తోంది బాలీవుడ్.
Flora Saini.. ఇలా గుర్తు పట్టడం కష్టమే కానీ.. ఆశా షైనీ అంటే మన తెలుగు వాళ్ళు ఇట్టే గుర్తు పట్టేస్తారు. బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోల నుండి తరుణ్ లాంటి అప్పటి యంగ్ హీరోలతో కూడా ఆడిపాడి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ�
కంటెంట్ ఉండాలి కానీ.. ఎంత పెద్ద బ్యానర్ అయినా ఛాన్స్ ఇస్తుందని ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈ డైరెక్టర్లు. మొన్న మొన్నటి వరకూ అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్లకు దెబ్బకు సుడి తిరిగింది.
మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన అనఘ.. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ‘గుణ 369’ సినిమాలో హీరో స్నేహితుల చేత అత్యాచారం చేయబడిన ‘గీత’ పాత్రలో మెప్పించింది.
అందరి కళ్లూ ఆచార్య మీదే. మెగా తండ్రీకొడుకులు.. స్టార్ డైరెక్టర్ కొరటాలతో కలిసి చేసిన ఆచార్య వచ్చేసింది. ప్రజెంట్ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ ప్రతి సినిమా జపం చేస్తున్నా.. ఈ మెగా మూవీ మాత్రం స్ట్రెయిట్ తెలుగు ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుని వచ్�
బాలీవుడ్ లో గ్యాప్ తర్వాత క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. అయితే ఈ వీకెండ్ కి టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్ గన్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నా డు.
బాలయ్య అంటే ఇదిరా అనేలా అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్య హోస్ట్ ఏంటి అనే వాళ్ళ నోళ్లు మూయించేసిన ఈ షో తర్వాత బాలయ్య ఏంటో తెలియడమే కాదు..
టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమాపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.
రెండు నెలలకుపైగా ప్రపంచాన్ని వణికిస్తూ.. ప్రజలందరి జీవనంపై ప్రభావం చూపిన రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిందన్న వార్త ఎప్పుడు వింటామా అని అందరూ ఆతృతగా గమనిస్తోంటే..
ఏప్రిల్లో బ్యాంకులకు అనేక సెలవులు వచ్చాయి. ఇక మేలో కూడా రాష్ట్రాలను బట్టి 8 నుండి 13 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు. త్వరలో ఎఫ్ 3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.