Home » Author »naveen
Eatala Rajender : తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరిగిందని ఈటల జమున చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
KethiReddy Venkatarami Reddy : తిరుపతిలో నటి హనీ రోజ్ తో మీటింగ్ పెడితే.. పవన్ కల్యాణ్ మీటింగ్ కంటే ఎక్కువగా జనాలు వస్తారని ఎద్దేవా చేశారు.
Sahithi Pharma Company : అగ్నిప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి.
Sahithi Pharma Company : మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bandi Sanjay : కీలక మార్పుల వార్తలతో తెలంగాణ కమలదళంలో మళ్లీ కల్లోలం మొదలైంది. బండి సంజయ్ ను మార్చడంపైన బీజేపీలో మరో వర్గంలో అసమ్మతి జ్వాలలు నెలకొన్నాయి.
Pork Fat Oil : కుళ్లిన జంతువుల బొక్కలతో నూనెల తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది చాలదన్నట్లు..ఇప్పుడు పంది కొవ్వుతో కల్తీ నూనె తయారు చేస్తున్న వైనం బయటపడింది.
Ration Cards : రాష్ట్రంలో ప్రస్తుతం 90లక్షల 14వేల 263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందించాలనే సంకల్పంతో రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయనున్నారు.
YSRCP : వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.
Bandi Sanjay : సుష్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చింది. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చింది.
Pawan Kalyan : బీసీల్లో నలుగురికి పదవులు ఇచ్చి వేల మందికి అన్యాయం చేస్తున్నారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని అందరూ ఆదరిస్తున్నపుడు మిగతా వారిని ఎందుకు ఆదరించడం లేదనేది అధ్యయనం జరగాలి.
TDP : సీట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు సర్వేలు చేయించుకుని టిక్కెట్లు ఖరారు చేయాలి.
N Chandrababu Naidu : వైసీపీ నేతల బట్టలిప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి.
Narendra Modi : 200 ఎకరాల్లో రూ.10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.
Bojjala Sudhir Reddy : రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక.. అందరి సంగతి తేలుస్తాం.
Pawan Kalyan : 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు విశాఖలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు.
Bhatti Vikramarka Mallu : కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేశాడు. వేల కోట్ల కాంట్రాక్టుల కోసం పార్టీ మారాడు.
CM Jagan : ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. జీర్ణించుకోలేకపోతున్నారు. అబద్ధాలు, మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారు.
Somu Veerraju : కేంద్రం ఇస్తున్న పథకాలకు జగన్ స్టికర్లు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్యం ఇస్తున్నట్లు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు.
Pawan Kalyan : వైసీపీ జెండా ఎందుకు ఎగరకూడదో ఈ నెల 30న కారణాలు చెబుతాను.
YS Sharmila : రిజర్వేషన్లు పెంపు అని మైనారిటీలను మోసం చేశారు. పోడు పట్టాలు ఆశ చూపి గిరిజనులను మోసం చేశారు.