Home » Author »naveen
Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.
G Kishan Reddy : ఒక మతానికి సంబంధించిన వారిని కుట్రలు, కుతంత్రాలతో మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. లవ్ జిహాద్ పేరుతో మహిళలను మత మార్పిడులు చేయిస్తున్నారని చెప్పారు.
CM KCR : రెండు రోజుల పాటు మహారాష్ట్రలో శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. 288 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సమన్వయకర్తలకు ఆహ్వానం అందజేశారు.
Heat Wave : మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Jogi Ramesh : తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీలోనూ ఇలాంటివి ఏర్పాటు చేసే విధంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి..
Heat Wave : సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.1 డిగ్రీలు, కరీంనగర్ లో 44.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల పాడులో 44.8 డిగ్రీలు..
Viral Video : ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటారు. కానీ, వాడు మాత్రం అలా కాదు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించాడు. అంతేకాదు, దాన్ని వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు.
Stray Dogs : జాలి గుణమే ఆమె పాలిటి శాపంగా మారింది. కుక్కలకు ఆహారం పెడుతోందని స్థానికులు ఆమెపై సీరియస్ అయ్యారు. అంతేకాదు గొడవపడ్డారు. ఈ క్రమంలో వృద్ధురాలిపై దాడి కూడా చేశారు.
Matsyakara Bharosa : ఈ ఏడాది మొత్తం 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
Bonda Uma : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.
Chikoti Praveen: పట్టాభికి అధికారం లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఎదురుదాడికి దిగారు. లగ్జరీ కార్ల కొనుగోలు అంశంపై ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు.
MLC Jeevan Reddy : రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి క్వింటాల్ పై రూ.12 కమిషన్ పొందుతూ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Ajay Kumar Puvvada : వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 5,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారు. రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు.
Hyderabad : H.U.T ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాఫ్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇటీవల హైదరాబాద్ లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే భోపాల్ లో 11మందిని అదుపులోకి తీసుకున్నారు.
KTR : ఓ పార్టీ మతపిచ్చితో వ్యవహరిస్తోందని, వారికి కూల్చడం తప్ప మరొకటి తెలియదన్నారు. మరో పార్టీ దశాబ్దాలుగా ఉన్న ఏమీ చేయలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదన్నారు.
R5 Zone Case : ఆర్5 జోన్ పిటిషన్ ఒక ధర్మాసనం ముందుంది. అలాగే అమరావతి రాజధాని పిటిషన్ మరొక ధర్మాసనం ముందుంది. రెండు పిటిషన్లు కూడా ఒకే ధర్మాసనం విచారించాలని చెప్పి..
Donkey Revenge : అత్యంత క్రూరంగా గాడిదతో ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టాడు. హింసించాడు. బాధపెట్టాడు. ఆ శాడిస్ట్ కు గాడిద ఏ విధంగా గుణపాఠం చెప్పిందంటే..
Bear : అది మగది. దాదాపు 110 కిలోల బరువు ఉంటుంది. దాంతో క్రమంగా మత్తు డోసు పెంచుతూ అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వరంగల్ జూ కు తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Kakinada Road Accident :ఆటోలో ప్రయాణిస్తున్న వారు యానాం చుట్టపక్కల చిన్నచిన్న గ్రామాలకు చెందిన వారు. ఆటోలో 14మంది ప్రయాణం చేయడంపై దర్యాప్తు చేస్తున్నాం.
Shamshabad Airport : ఎవరూ గుర్తు పట్టకుండా అందులో దాచిన పుత్తడిని అధికారులు గుర్తించారు.పట్టుబడిన గోల్డ్ విలువ రూ.68లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.