Home » Author »naveen
సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 17,800 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ శనివారం ప్రకటించింది.(Russia Forces Killed)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు అండగా..
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెలేలు, ఎంపీలు అందరినీ పిలిచాము, కానీ రాలేదన్నారు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేను బాధపడడం..(Tamilisai Hot Comments)
పంజాబ్పై ఆరు వికెట్ల తేడాతో కోల్ కతా ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 138 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే..(IPL2022 PBKS Vs KKR)
విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం చోటు చేసుకుంది. తక్కువ సమయంలోనే లక్షకు 15 లక్షల రూపాయల వడ్డీ వస్తుందంటూ..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్.. 18.2 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ ముందు 138 పరుగుల..(IPL2022 KKR Vs PBKS)
సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 17వేల 700 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ శుక్రవారం ప్రకటించింది. దీంతోపాటు..(Russian Troops)
ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9వేల 394 కరోనా పరీక్షలు..(AP Covid Cases List)
టీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు ఉండే ప్రోటోకాల్ ను కూడా లోకల్ పోలీసులు..(Raghunandan Complaints To DGP)
రాత్రి కాగానే అసలు అవతారం ఎత్తుతాడు. దొంగతనాలకు దిగుతాడు. తాళాలు వేసిన ఇళ్లే అతడి టార్గెట్. అతడి కన్ను పడిందా? ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే.
ధాన్యం సేకరణ అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.(Piyush On Paddy Procurement)
టార్గెట్ చిన్నదే అయినా బెంగళూరు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు మూడు వికెట్ల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది.
విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు..(Schools Timings)
బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ కోల్కతా బ్యాటర్లను కట్టడి చేశారు. 128 పరుగులకే కోల్ కతా కుప్పకూలింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే, క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి.(Telangana Corona Cases Report)
ఎన్టీఆర్ చైతన్య రథం లానే టీడీపీ తుప్పు పట్టేసిందన్న మంత్రి బొత్స.. ఆ వాహనాన్ని పక్కన పెట్టేసినట్టే టీడీపీని ప్రజలు పక్కన పెట్టేశారని..(Botsa On Chandrababu)
కేబినెట్ పునర్వవస్థీకరణ అంశం పూర్తిగా సీఎం జగన్ ఇష్టమని చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా..(Botsa On Cabinet Expansion)
పాన్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. పాన్ కార్డు కలిగున్న ప్రతి వ్యక్తీ.. ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాల్సిందే. లేదంటే రూ.500-1000 వరకు..(Link Aadhaar Pan)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8వేల 349 కరోనా పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona Cases List)
దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకించి కర్నాటక, తెలంగాణలపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. వరంగల్ లో రైతు గర్జనకు హాజరుకానున్నారు.(Rahul Gandhi Eyes Telangana)