Home » Author »naveen
ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై..
ఐపీఎల్ సీజన్ మారినా హైదరాబాద్ తీరు మాత్రం మారలేదు. మరోసారి అదే వైఫల్యం. ఫలితంగా రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది.(IPL2022 RR Vs SRH)
ఊరికే హైటెక్ సిటీ నిర్మాణం అవుతుందా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బీ హైదరాబాద్ కు తెచ్చింది నేనే..(Chandrababu On Hyderabad Development)
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18వేల 246 కరోనా పరీక్షలు నిర్వహించగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Corona List)
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.(IPL2022 SRH Vs RR)
టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం..(Chandrababu On Youth Seats)
యుక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో సైనికులను ..(Russia Armed Forces Killed)
దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవు రానుంది. రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల సంఖ్యలో కాస్తంత మార్పు ఉన్నా..(Bank Holidays April 2022)
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8వేల 219 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 5 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి.(AP Corona Cases Report)
రాజకీయాల్లో సత్తా చాటిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.(Galla Jayadev Demand BharatRatna)
ఆధార్ పాన్ అనుసంధానం గడువును పొడిగించాలని ANMI కోరింది. లేదంటే మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.(Aadhaar PAN Link)
ఉత్కంఠ పోరులో లక్నోపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.(IPL2022 LSJ Vs GJ)
రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 17వేల మందికి పైగా సైనికులను..(Russia Soldiers Killed)
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. గుజరాత్ కు 159 పరుగుల..(IPL2022 GT Vs LSG)
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 17వేల 806 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Cases List )
రష్యా, యుక్రెయిన్ దేశాలు.. మరోసారి శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు..(Talks in Istanbul)
సింగపూర్ లా రాజధాని కట్టాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని, ఎక్కడి నుంచి తీసుకొస్తారని వైసీపీ ఎంపీలు ప్రశ్నించారు.(YSRCP MPs On Development)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 396 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid News)
సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా బాలిక కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హత్యాచారం జరిగిందా లేదా అనేది..(Vikarabad Girl Case)
కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని వాపోయారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యం అని చెప్పారు.